Breaking News

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. రూ.120 కోట్లతో కొత్త అన్నప్రసాద కేంద్రం

మార్చి 15(నేటి తెలుగు పత్రిక): తిరుమలలో శ్రీవారి భక్తులకు మరో శుభవార్త అందింది. భక్తులకు మరింత సౌకర్యంగా అన్నదానం అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) కొత్త అన్నప్రసాద కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది....

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఎంపీకి పాజిటివ్

మార్చి 15(నేటి తెలుగు పత్రిక): మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ పుట్టా...

ఇవాళ ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఈసీ కీలక ప్రకటనకు సిద్ధం

మార్చి 15(నేటి తెలుగు పత్రిక): దేశంలో త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికల షెడ్యూల్‌ను ఇవాళ విడుదల చేయనున్నట్లు Election Commission of India వర్గాలు తెలిపాయి. నాలుగు...

వరల్డ్‌కప్ బహిష్కరణ డ్రామాపై జై షా ఫైర్.. ‘ఐసీసీ కంటే ఏ జట్టూ పెద్దది కాదు’

మార్చి 15(నేటి తెలుగు పత్రిక): టీ20 ప్రపంచకప్ 2026 ముందు నెలకొన్న బహిష్కరణ వివాదంపై జై షా ఘాటుగా స్పందించారు. క్రికెట్ ప్రపంచంలో ఏ జట్టు అయినా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కంటే...

అభిషేక్‌కు సంజూ సరదా సలహా.. ‘త్వరగా పెళ్లి చేసుకో బ్రో’ అంటూ జోక్

మార్చి 15(నేటి తెలుగు పత్రిక): టీ20 ప్రపంచకప్ విజయానంతరం భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాళ్లు సంజు సామ్సన్, అభిషేక్ శర్మ ఒకే వేదికపై సందడి చేశారు. ఈ సందర్భంగా అభిషేక్‌కు వస్తున్న క్రేజ్‌పై...

హైదరాబాద్‌లో ట్రాఫిక్ అలర్ట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ఆంక్షలు

మార్చి 15(నేటి తెలుగు పత్రిక): పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం యూసఫ్‌గూడ పోలీస్...

యుద్ధం మధ్య వాహనదారులకు ఊరట.. కొన్ని నగరాల్లో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

మార్చి 15(నేటి తెలుగు పత్రిక): ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా, దేశంలోని కొన్ని మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా...

హైదరాబాద్‌కు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. నాగ్‌పూర్ తరహాలో కొత్త ప్రాజెక్ట్

హైదరాబాద్ ,మార్చి 14(నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ నగర ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. నగరంలో త్వరలోనే డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించనున్నట్లు తెలంగాణ...

పైప్‌లైన్ గ్యాస్ వాడేవారికి కేంద్రం షాక్.. LPG సిలిండర్లు సరెండర్ చేయాలి

మార్చి 15(నేటి తెలుగు పత్రిక): పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వినియోగదారులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం...

నగరంలో నూతనంగా కోచింగ్ సెంటర్ ప్రారంభం…..!

విజయవాడ. మార్చి 14 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ విద్యార్థులకు విద్యాసంస్థలు నాణ్యమైన విద్యను అందించాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాద్ ( చిన్ని) అన్నారు. ఈ సందర్భంగా నగరంలోని...