Breaking News

ఈ ఏడాది చివర్లో గ్రేటర్ ఎన్నికల సందడి?

మే 18, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రాష్ట్రంలో SIR ప్రక్రియ పూర్తయ్యాక అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని...

తిలక్ వర్మతో డేటింగ్ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన శ్రీలీల తల్లి

మే 18, (నేటి తెలుగు పత్రిక): నటి శ్రీలీల, క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై ఆమె తల్లి స్వర్ణలత స్పందించారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం...

భగీరథ్ కేసులో కొత్త మలుపు.. మరో సెక్షన్ నమోదు

మే 18, (నేటి తెలుగు పత్రిక): బండి భగీరథ్ కేసులో పోలీసులు మరో కీలక సెక్షన్‌ను చేర్చారు. బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో భగీరథ్‌పై బీఎన్‌ఎస్ 64(2)(ఎం) సెక్షన్ నమోదు చేశారు....

హనీ ట్రాప్‌తో ప్రభుత్వ ఉద్యోగిపై దోపిడీ.. మహిళ అరెస్ట్

మే 18, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని పంజాగుట్ట ప్రాంతంలో హనీ ట్రాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రభుత్వ ఉద్యోగిని లక్ష్యంగా చేసుకున్న మహిళ.. ఫొటోలు, వీడియోలు, ఓయో గది బిల్లులను చూపిస్తూ...

ఆక్వా రంగ సంక్షోభంపై కేంద్రానికి చంద్రబాబు లేఖ

మే 18, (నేటి తెలుగు పత్రిక): అమెరికా విధిస్తున్న 50 శాతం సుంకాల కారణంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతయ్యే ఆక్వా ఉత్పత్తులు తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ...

విద్యార్థులకు ఊరట.. నెలనెలా హాస్టల్ నిధుల విడుదల: భట్టి విక్రమార్క

మే 18, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో గురుకులాలు, ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇకపై ‘డైట్’, ‘కాస్మొటిక్స్’, ‘భవన అద్దె’ నిధులను ప్రతి నెలా విడుదల...

ఎలక్ట్రిక్ బస్సులతో ఆర్టీసీ ప్రైవేటీకరణ కాదు: ఏపీఎస్‌ఆర్టీసీ స్పష్టం

మే 18, (నేటి తెలుగు పత్రిక): ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల సంస్థ ప్రైవేటీకరణ జరుగుతుందన్న ప్రచారాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ ఖండించింది. ఈ బస్సుల రాకతో ఉద్యోగులకు ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేసింది.పీఎం...

వరుస ఓటములతో కుంగిపోయిన పంజాబ్.. వైరల్‌గా మారిన పాంటింగ్ ఫొటో

మే 18, (నేటి తెలుగు పత్రిక): ఐపీఎల్‌లో అద్భుత ఆరంభం చేసిన పంజాబ్ కింగ్స్ ఇప్పుడు వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో పడింది. తొలి ఏడు మ్యాచుల్లో దాదాపు అజేయంగా దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్...

విద్యాశాఖ కాదు.. విపత్తుల శాఖగా మారింది: రాహుల్ గాంధీ విమర్శలు

మే 18, (నేటి తెలుగు పత్రిక): దేశంలోని విద్యాశాఖ ప్రస్తుతం “డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిజాస్టర్స్”లా మారిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీక్...

భగీరథ్‌కు అనుకూల పోస్టులు: 14 మంది ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు

మే 17, (నేటి తెలుగు పత్రిక): బండి భగీరథ్ కేసు నేపథ్యంలో సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేసినట్లు ఆరోపణలపై 14 మంది ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు.పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపిన...