Breaking News

భూముల రీ-సర్వే ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల

భూముల రీ-సర్వే: ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదలఫైలట్‌ ప్రాజెక్టుగా మండలానికి ఒక గ్రామం, రోజుకు 20 ఎకరాలు సర్వే అమరావతి, డిసెంబర్ 19, 2024:రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ-సర్వే ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల కలెక్టర్ల...

అమిత్ షా వ్యాఖ్యలపై నటుడు విజయ్ ఆగ్రహం

అమిత్ షా వ్యాఖ్యలపై నటుడు విజయ్ స్పందన: అంబేద్కర్ పేరు అంటే కొందరికి గిట్టదంటూ ఆగ్రహం చెన్నై, డిసెంబర్ 19:రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన...

జమిలి బిల్లుకు సంబంధించి జేపీసీ కమిటీ ఏర్పాటు

|| Establishment of the JAPC Committee on the Jamili Bill || న్యూ ఢిల్లీ:జమిలి బిల్లుపై సమగ్రంగా అధ్యయనం చేయడానికి పీపీ చౌదరి నేతృత్వంలో 31 మంది సభ్యులతో సంయుక్త పార్లమెంటరీ...

పరిటాల రవి హత్య కేసులో ఐదుగురికి బెయిల్

పరిటాల రవి హత్య కేసులో ఐదుగురికి బెయిల్ మంజూరు హైదరాబాద్:పరిటాల రవి హత్య కేసులో 18 సంవత్సరాల తర్వాత ఐదుగురు ముద్దాయిలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన ఈ బెయిల్‌ పండుగ...

చలానాలు కట్టకపోతే వాహనాలు సీజ్

ఏపీలో చలానాలు కట్టకపోతే వాహనాలు సీజ్ చేయాలి: హైకోర్టు అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో మోటారు వాహన చట్ట నిబంధనలు ఉల్లంఘించిన వారికి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని హైకోర్టు స్పష్టం చేసింది. చలానాలు చెల్లించనివారి వాహనాలను...

కోచింగ్ సెంటర్లపై కేంద్రం కఠిన చర్యలు

45 కోచింగ్ సెంటర్లపై కేంద్రం కఠిన చర్యలు తప్పుదారి చూపే ప్రకటనల కారణంగా 45 కోచింగ్ సెంటర్లకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. విద్యార్థులను మభ్యపెట్టే ప్రచారాలు నిర్వహించినందుకు 19 ఇన్‌స్టిట్యూట్లపై మొత్తం రూ.61.6...

అంగన్వాడీలకు రూ.52.68 కోట్లు విడుదల

ఏపీలో అంగన్వాడీలకు రూ.52.68 కోట్లు విడుదల అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ కేంద్రాలకు మరుగుదొడ్ల నిర్మాణం మరియు తాగునీటి సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రూ.52.68 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి...

అసెంబ్లీలో హరీష్ రావుపై కోమటిరెడ్డి విమర్శలు

|| Kommapreddi's criticism of Harish Rao in the Assembly || హైదరాబాద్, డిసెంబర్ 19:తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం జరిగిన ప్రస్తావనలు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేల్చాయి. ముఖ్యంగా...

విజయ్ మాల్యా ఆస్తులను అమ్మి 14 వేల కోట్లు బ్యాంకులకు జమ

విజయ్ మాల్యా ఆస్తులను అమ్మి 14 వేల కోట్లు బ్యాంకులకు జమ - కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు....

సంక్రాంతి కి పందెపు కోళ్ల హడావిడి ప్రారంభం

పుంజుల కోసం పందెపురాయుళ్లు వేట సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడిపందేలకు ఆసక్తి ఉన్న పందెపురాయుళ్లు మేలు జాతి పుంజుల కోసం వెతుకులు ప్రారంభించారు. పందెపు కోళ్ల పెంపకం వృత్తిదారులు, కొనుగోలుదారులను ఆకర్షించేలా పుంజులను ప్రత్యేక...