Breaking News

అమృతధార ప్రాజెక్ట్ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి

|| Deputy Chief Minister who initiated the Amandaramis Project || సుస్థిరమైన నీటి వనరుల వినియోగంతో రాష్ట్రవ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ విజయవంతంగా అమలు చేయడం కోసం, గ్రామీణ నీటిసరఫరా మరియు...

ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా దిల్ రాజు ప్రమాణ స్వీకారం

తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్‌గా దిల్ రాజు (వెంకటరమణ రెడ్డి) ప్రమాణ స్వీకారం ఈ ఉదయం, దిల్ రాజు తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి, TFDC చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు....

పశుసంవర్ధకశాఖలో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం

ఏపీ పశుసంవర్ధకశాఖలో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం ఆంధ్రప్రదేశ్‌లో పశుసంవర్ధక శాఖలో పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. మొత్తం 297 ఖాళీల భర్తీకి సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు....

ఆటో డ్రైవర్ల వేషధారణలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు

ఆటో డ్రైవర్ల వేషధారణలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు: అసెంబ్లీలో వినూత్న నిరసన హైదరాబాద్: డిసెంబర్ 18ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు బుధవారం వినూత్నంగా నిరసన తెలిపారు. ఆటో డ్రైవర్ల యూనిఫార్మ్‌...

ఏపీకి శుభవార్త.. కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్

ఏపీకి మరో శుభవార్త: కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో ఫిషింగ్ హార్బర్‌ నిర్మాణానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. సాగరమాల 2 ప్రాజెక్టు...

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఉచితం

జనవరి 1 నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఉచితం హైదరాబాద్: జనవరి 1 నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది....

తిరుపతి జీఎస్టీ కార్యాలయంలో సీబీఐ సోదాలు

తిరుపతి జీఎస్టీ కార్యాలయంలో సీబీఐ సోదాలు: లంచం తీసుకుంటూ ఇన్‌స్పెక్టర్ బాలాజీ పట్టుబాటు తిరుపతి: డిసెంబర్ 18తిరుపతి జీఎస్టీ కార్యాలయంలో సీబీఐ అధికారుల సోదాలు కలకలం సృష్టించాయి. లంచం తీసుకుంటుండగా ఇన్‌స్పెక్టర్ బాలాజీని సీబీఐ...

ఫార్ములా ఈ-రేస్ పై ఏసీబీ విచారణకు సీఎస్ శాంతికుమారి లేఖ

ఫార్ములా ఈ-రేస్ దుర్వినియోగంపై ఏసీబీ విచారణకు సీఎస్ శాంతికుమారి లేఖ హైదరాబాద్, డిసెంబర్ 18:ఫార్ములా ఈ-రేస్ నిర్వహణలో నిధుల దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి ఏసీబీకి లేఖ రాశారు. ఈ...

క్రూ-10 ప్రయోగం ఆలస్యం… మార్చి వరకు ఐఎస్ఎస్‌లోనే సునీత

క్రూ-10 ప్రయోగం ఆలస్యం... మార్చి వరకు ఐఎస్ఎస్‌లోనే సునీత జూన్ 6న అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీత... సాంకేతిక సమస్యలతో భూమికి రాక ఆలస్యం భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష...

తెలంగాణలో వ్యూహాలపై చంద్రబాబు కీలక సమావేశం

తెలంగాణలో వ్యూహాలపై చంద్రబాబు కీలక సమావేశం హైదరాబాద్‌, డిసెంబర్ 18:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ...