విజయవాడ. ఫిబ్రవరి 11 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: శాప్ లీగ్స్ అమలు విధానంపై నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్లో శాప్ ఏండి శ్రీమతి ఎస్. భరణి, IFS తో కలిసి శాప్...
విజయవాడ: ఫిబ్రవరి 11 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తమిళనాడు వేళాంగిణి మేరీమాత ఉత్సవాల తర హాలో వచ్చే ఏడాది మరిం త వైభవంగా, విజయవాడ నగర శోభ మరింత పెరిగే విధంగా...
12న పరిశ్రమలు బంద్ చేయాలి - కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనాలి. సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి పిలుపు. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 11 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి...
యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 11 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బీబీనగర్ మండలం చిన్నరావులపల్లి గ్రామం లో మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడ అంగరంగ వైభవంగ...
జీహెచ్ఎంసీ ఇక మూడు కార్పొరేషన్లు – పూర్తి వివరాలు ఇవే నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ను మూడు భాగాలుగా విభజిస్తూ ఉత్తర్వులు...
వైరల్ వార్తలపై ట్రాన్స్పోర్ట్ శాఖ క్లారిటీ. నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ట్రాఫిక్ చలాన్లు పడితే బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా డబ్బు కట్ చేస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా...
16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా పరిమితులు..? చట్టంగా మారేనా..? నేటి తెలుగు పత్రిక: అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తున్న ఇంటర్నెట్, సోషల్ మీడియా ఒకవైపు లాభాలు అందిస్తే… మరోవైపు చిన్నారుల భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తోంది....
రేవంత్ సర్కార్ కొత్త హెల్త్ స్కీమ్ రూపకల్పనలో బిజీ..! నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగుల కోసం త్వరలో కొత్త ఆరోగ్య పథకం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం అమల్లో...
కరీంనగర్,నేటి తెలుగు పత్రిక: నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో సీపీ గౌష్ ఆలం బుధవారం ఉదయం నుంచే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. నగరంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఆయన స్వయంగా తనిఖీ చేస్తూ భద్రతా ఏర్పాట్లను...
విజయవాడ. ఫిబ్రవరి 10 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: వికసిత్ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ లక్ష్యంతోనే ఎన్టీయే ప్రభుత్వం ముందుకు సాగుతోందని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం...