Breaking News

తిరుమల దర్శనానికి కొత్త రూల్స్.. టికెట్ టైమ్‌కే మాత్రమే అనుమతి

మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు కీలక సూచనలు జారీ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానాలు. దర్శన టికెట్‌పై ముద్రించిన సమయానికే భక్తులను క్యూలైన్లలోకి అనుమతించే కొత్త నిబంధనను...

విజయ్‌పై సొంత పార్టీ నేత విమర్శలు.. భార్యపై వ్యాఖ్యలతో వివాదం

మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): కొత్త పార్టీతో తమిళనాడులో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నటుడు విజయ్ కు సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదురయ్యాయి. మహిళా దినోత్సవం సందర్భంగా తన వ్యక్తిగత జీవితం, విడాకుల అంశంపై...

తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు.. దానం, కడియంకు స్పీకర్ క్లీన్ చిట్

మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తుది నిర్ణయం...

మహిళా ద్రోహి జగన్: మంత్రి సవిత తీవ్ర విమర్శలు

పెనుకొండ/శ్రీసత్యసాయి,మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుండగా, వాటిపై విమర్శలు చేయడానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కు అర్హత లేదని...

కళలను రాజకీయం చేయడం దురదృష్టకరం: గుమ్మడి గోపాలకృష్ణ

‘ఆటవిడుపు’ కార్యక్రమంపై విమర్శలు కళాకారుల మనోభావాలకు దెబ్బ మంగళగిరి,మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): శాసనసభ వేదికగా నిర్వహించిన ‘ఆటవిడుపు’ కార్యక్రమంపై కొందరు చేస్తున్న విమర్శలు అత్యంత దురదృష్టకరమని ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి...

పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత: సీఎం చంద్రబాబు

క్యూఆర్ కోడ్, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో భూ రికార్డుల రక్షణ నంద్యాల,మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని భూ సమస్యలను పూర్తిగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పని చేస్తున్నదని తెలిపారు....

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం: సీఎం చంద్రబాబు

బుగ్గన భూకబ్జా ఫిర్యాదుపై విచారణకు ఆదేశాల నంద్యాల,మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు డోన్ నియోజకవర్గంలోని కొత్తబురుజు గ్రామంలో పర్యటించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు...

రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు

• ఎప్పటికప్పుడు సరఫరాను పర్యవేక్షిస్తున్నాం.• గృహ వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా చూసుకుంటాం.• గ్యాస్ బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా నిఘా బృందాలు• అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గ్యాస్ సరఫరాపై ఉన్నతాధికారులతో రాష్ట్ర పౌర సరఫరాల...

ముంబయిలో మంత్రి కందుల దుర్గేష్ పిలుపు.. ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి

ముంబయి,mar 10, నేటి తెలుగు పత్రిక: ముంబయిలో నిర్వహించిన IAAPI Expo 2026లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక రంగంలో పెట్టుబడులు...

పాలలో కల్తీని గుర్తించండి. ఇలా..!..అనుసరించాల్సిన పద్ధతులపై ప్రజల్లో అవగాహన

కరపత్రాలు, సామాజిక మాధ్యమాలు, ఇతర మార్గాల ద్వారా చర్యలు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ నీలకంఠారెడ్డి రాజమహేంద్రవరం ఘటన నేపథ్యంలో అమరావతి,mar 10, నేటి తెలుగు పత్రిక: పాలు, పాల పదార్థాల్లో కల్తీని ఇంట్లోనే...