Breaking News

ప్రభుత్వంపై బురదజల్లడమే వైసీపీ లక్ష్యం: మంత్రి పార్థసారథి

నేటి తెలుగు పత్రిక,mar 10: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. ప్రభుత్వంపై బురదజల్లడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు.వైసీపీ పాలనలో...

కుటుంబానికి కుట్టు మిషన్ సహాయం

ఖమ్మం మార్చి10( నేటి తెలుగు పత్రిక): ఖానాప్రతినిధులకు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం తరపున ధన్యవాదములు ఖమ్మం జిల్లా వైరా మండలం లక్ష్మీపురం గ్రామం చెందిన నిరుపేద ఒంటరి మహిళ వృత్తి టైలర్ ఈడిగ...

కల్వర్టును పరిశీలించిన కలెక్టర్ ,పూడిక తొలగించాలని ఆదేశాలు.

కోదాడ, మార్చ్ 10: (నేటి తెలుగు పత్రిక): ప్రజా పాలన సందర్భంగా కోదాడ 21 వ వార్డు శ్రీమన్నారాయణ కాలనీలో మంగళవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ సుడిగాలి పర్యటన చేశారు. జిల్లా కలెక్టర్...

కోదాడలో కలెక్టర్ ఆకస్మికతనికి

కోదాడ ,మార్చ్10 (నేటితెలుగు పత్రిక ): సూర్యాపేట జిల్లా,కోదాడ 21వ వార్డులో ప్రజా పాలన సందర్భంగా సుడిగాలి పర్యటన చేసిన కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్, కలెక్టర్కు మెమోరియల్ ఇస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్...

కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలి.

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు * పోసన బోయిన హుస్సేన్ సూర్యాపేట/హుజూర్నగర్ : మార్చి 10(నేటి తెలుగు పత్రిక): మండల పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ బండపై...

తెలంగాణకు చేరుకున్న కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా.. సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం

నేటి తెలుగు పత్రిక,Mar 10: తెలంగాణకు నూతన గవర్నర్‌గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లా రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి...

పాఠశాలల అభివృద్ధికి అమరా బచ్చు ఛారిటబుల్ ట్రస్ట్ చేయూత

మంత్రి లోకేష్ ను కలిసిన ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ బచ్చు కృష్ణ కుమార్ దంపతులు నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.5 కోట్లు సాయం ప్రకటన ఉండవల్లి,నేటి తెలుగు పత్రిక,mar...

మీ ఇంట్లో ఏసీ ఉందా..? అయితే ఈ తప్పులు చేయొద్దు.. లేకపోతే భారీ కరెంట్ బిల్లు!

నేటి తెలుగు పత్రిక,mar 10: వేసవి కాలం మొదలవుతున్న కొద్దీ ఇళ్లలో, ఆఫీసుల్లో Air Conditioner వినియోగం పెరుగుతోంది. అయితే ఏసీని సరిగా ఉపయోగించకపోతే పరికరం దెబ్బతినడంతో పాటు విద్యుత్ బిల్లులు కూడా భారీగా...

టీ20 వరల్డ్‌కప్ విజేతలకు బీసీసీఐ కాసుల వర్షం

నేటి తెలుగు పత్రిక, Mar 10: భారత క్రికెట్ నియంత్రణ మండలి టీమ్ ఇండియా ఘన విజయాన్ని పురస్కరించుకుని భారీ నగదు బహుమతిని ప్రకటించింది. భారత జాతీయ క్రికెట్ జట్టు ICC పురుషుల T20...

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల పునర్విభజన

మార్చ్10( నేటి తెలుగు పత్రిక): ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ వ్యవస్థలో సంస్కరణలు చేపడుతూ పంచాయతీల పునర్విభజనకు శ్రీకారం చుట్టింది. జనాభా,...