Breaking News

యూటీఎఫ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన

కోదాడ/ మేళ్లచెరువు: మార్చ్10( నేటి తెలుగు పత్రిక): టీఎస్ యుటిఎఫ్ మేళ్లచెరువు కేజీబీవీ, యు ఆర్ ఎస్, సమగ్ర శిక్ష, ఉపాధ్యాయుల ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని, మొదటి దశ పోరాటంలో భాగంగా కేజీబీవీ...

ఖమ్మంలో ఉద్రిక్తత.. కవిత నిరాహార దీక్ష భగ్నం – పోలీసులు అదుపులోకి

నేటి తెలుగు పత్రిక,mar 10: ఖమ్మం లో మాజీ ఎమ్మెల్సీ కె. కవిత పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. భూదాన్ బాధితులను పరామర్శించిన అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద కవిత బైఠాయించి ధర్నా చేపట్టారు. అనంతరం...

రైతులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. క్యూఆర్ కోడ్‌తో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు

నేటి తెలుగు పత్రిక,mar 10: ఆంధ్రప్రదేశ్ రైతులకు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు శుభవార్త తెలిపారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వ...

హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ల కొరత..? హోటళ్ల ఆందోళన – డిస్ట్రిబ్యూటర్ల కీలక ప్రకటన

నేటి తెలుగు పత్రిక,mar 10: హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న వార్తల మధ్య హోటల్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో హోటళ్ల నిర్వహణ కష్టంగా మారుతోందని...

సీఐఎస్ఎఫ్ సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

Mar 10, నేటి తెలుగు పత్రిక: దేశ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ కీలక మౌలిక సదుపాయాలను కాపాడుతున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బందికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వ్యవస్థాపక...

శ్రీ కృష్ణ దేవరాయ ఉద్యోగ జెఏసి రాయల్ వారసుడు శ్రీ జి శ్రీకాంత్ కి చిరంజీవి అభినందనలు

నేటి తెలుగు పత్రిక,Mar 10: వరల్డ్ లీడర్స్ సమ్మిట్ అవార్డు గ్రహీత, సోషల్ ఆడిట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీకాంత్ గారు సమాజంలో పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన మరియు ప్రజా భాగస్వామ్యానికి కట్టుబడి పనిచేస్తున్న...

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభల ఆహ్వాన సంఘం సమావేశాన్ని జయప్రదం చేయండి.

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య సూర్యాపేట,mar 09, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర4వ మహాసభల ఆహ్వాన సంఘం సమావేశం మార్చి 14న మహబూబ్...

నాలుగు స్తంభాల వద్ద 7 లక్షల వ్యయంతో మెట్లు,డ్రెయిన్ల నిర్మాణం

44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి. విజయవాడ, మార్చి 9, నేటి తెలుగు పత్రిక: స్థానిక 44వ డివిజన్ లోని నాలుగు స్తంభాల సెంటర్ వాణి బడ్డీ కొట్టు సందులో ఏడు లక్షల రూపాయల...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు.. భూ రికార్డుల్లో తప్పుల సవరణకు ప్రభుత్వం చర్యలు

Mar 09, నేటి తెలుగు పత్రిక: ప్రైవేట్ భూములపై అజమాయిషీని కొందరి చేతుల్లో పెట్టేలా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ప్రభుత్వం రద్దు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ చట్టం...

నంద్యాల జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు.. రైతులకు పట్టాదారు పుస్తకాల పంపిణీ

నంద్యాల,Mar 09, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు సోమవారం నంద్యాల జిల్లా లోని ధోన్ నియోజకవర్గం, కొత్తబురుజు లో పర్యటించారు.ఈ సందర్భంగా సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన వివిధ...