Breaking News

జగన్ పాలనపై పవన్ కల్యాణ్ ఫైర్.. “ఏపీని 30 ఏళ్లు వెనక్కు నెట్టారు”

అమరావతి, నేటి తెలుగు పత్రిక: పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగి రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టివేశారని ఆయన ఆరోపించారు....

జనసేన ఉద్యమి సభ్యత్వ కార్యక్రమంలో కేశనపల్లి యువకుడి సత్తా

నేటి తెలుగు పత్రిక: జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 500 పైగా సభ్యత్వాలు నమోదు చేసిన రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం, కేశనపల్లి గ్రామానికి చెందిన జనసేన సాధక్ ముత్యాల...

హైదరాబాద్‌కు భారీ ఊరట.. ఎయిర్‌పోర్ట్ దారిలో 6 లైన్ల కొత్త ఫ్లైఓవర్

హైదరాబాద్‌, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగరం నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్‌కు వెళ్లే...

అమృత్ స్టేషన్ పథకంతో కర్నూలు రైల్వే స్టేషన్‌కు నూతన రూపం.. వేగంగా అభివృద్ధి పనులు

కర్నూలు, నేటి తెలుగు పత్రిక: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకం పథకం కింద కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ లో ఆధునికీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు...

యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. “కపిల్ దేవ్ బౌలింగ్‌కి పాక్ భయపడినట్టే.. డాక్టర్లను చూసి జబ్బు పారిపోవాలి”

Mar 06, 2026,నేటి తెలుగు పత్రిక: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోగ్య రంగంలో చేపడుతున్న మార్పులను ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ నోయిడాలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించిన KDSG సూపర్...

మొట్టమొదటి అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగ్ క్రీడా పోటీలు..!

విజయవాడ. మార్చి 5 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: శాప్ చైర్మన్ రవి నాయు డుని వాటర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ సభ్యులు ప్రదీప్ నాయుడు మర్యాదపర్వకంగా కలిసి, మే 2026లో రాజమహేంద్రవరం లో...

నూతన కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం.!

విజయవాడ. మార్చి 5 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45 వ డివిజన్ రోటరీ నగర్లో కార్పొరేషన్ వారు నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీ హాల్ ను ఎమ్మెల్యే...

నెల్లూరు రైల్వే స్టేషన్‌లో జనసేన నేత బుల్లెట్ ధర్మారావుకు ఘన సత్కారం

నెల్లూరు , నేటి తెలుగు పత్రిక: నెల్లూరు జిల్లా రాధా రంగా మిత్రమండలి గౌరవాధ్యక్షులు. పప్పు లక్ష్మీనారాయణ రావు గారు. కుల,మతాలకు అతీతంగా శ్రీ వంగవీటి మోహన రంగా గారి వీరాభిమానుల ఆధ్వర్యంలో రాధా...

వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేతపై ఆగ్రహం.. నిరుపేదలకు న్యాయం చేయాలని డిమాండ్

ఖమ్మం,నేటి తెలుగు పత్రిక: భూదాన్ యజ్ఞ బోర్డు వెలుగుమట్ల సర్వేనెంబర్ 147 148 149 లలో గత 2013 సంవత్సరం నుండి నిరుపేదలు కష్టజీవులు సుమారు 750 మంది ఇల్లులు వేసుకొని జీవిస్తున్నారు ప్రభుత్వం...

ఇద్దరికంటే ఎక్కువ పిల్లలైతే రూ.25వేలు.. ఏపీ ప్రభుత్వ కొత్త పాలసీ

నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటును పెంచేందుకు కొత్త పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ తీసుకొస్తున్నట్లు సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు....