Breaking News

ఏపీలో ఇళ్ల కోసం వేచి చూస్తున్న వారికి శుభవార్త.. వచ్చే నెలలో భారీ కార్యక్రమం

నేటి తెలుగు పత్రిక: ఏపీలో ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న లబ్దిదారులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక అందించేందుకు సిద్ధమైంది. పేదలకు ఇళ్ల మంజూరు, పంపిణీ కార్యక్రమాలకు ముహూర్తం ఖరారు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది....

ఏపీలో మరో అతిపెద్ద స్టీల్ ప్లాంట్.. అక్టోబర్ నుంచి ఉత్పత్తి లక్ష్యం

నేటి తెలుగు పత్రిక: ఏపీలో స్టీల్ పరిశ్రమ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇప్పటికే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని విశాఖ ఉక్కు కర్మాగారం కార్యకలాపాలు కొనసాగుతుండగా, ఇప్పుడు మరో రెండు భారీ...

పెద్ద వాగు పై వంతెన నిర్మాణం ఖర్చులకు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి 50 వేల ఆర్థిక సహాయం

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 27 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): కొలనుపాక నుండి బైరాన్ నగరం వెళ్లే దారిలో గల పెద్ద వాగు పై వంతెన నిర్మాణం చేపట్టారు. నిర్మాణ...

లిక్కర్ కేసులో విముక్తి తర్వాత కవిత సంచలన వ్యాఖ్యలు.. బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు.

నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విముక్తి పొందిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తనకు ఎలాంటి...

ఏపీలో అర్హులైన పిల్లల ఖాతాలో ప్రతీ నెలా 1,750 ఆర్థిక సహాయం.. ఇలా దరఖాస్తు చేయండి.

నేటి తెలుగు పత్రిక: ఏపీలోని అనాథ పిల్లలకు శుభవార్త. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త పథకమైన మిషన్ వాత్సల్య అమలు ద్వారా అర్హులైన పిల్లలకు ప్రతీ నెలా ఆర్థిక సాయం అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ...

గ్రామీణ ప్రాంత ప్రజలకు కూచిపూడి సిలికానాంధ్ర ఆసుపత్రి అందిస్తున్న వైద్య సేవలు పట్ల కలెక్టర్ డీకే బాలాజీ సంతృప్తికరం

పామర్రు ఫిబ్రవరి 27(నేటి తెలుగు పత్రిక ): కూచిపూడి లోని సిలికాన్ ఆంధ్ర సంజీవని వైద్యాలయంలో వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆరా తీశారు.శుక్రవారం జిల్లా కలెక్టర్...

పారిశుద్ధ్యం లో కోదాడ పట్టణాన్ని అగ్రస్థానంలో నిలుపుదాం

పారిశుద్ధ్యానికి ప్రజలు సహకరించాలీ. వార్డు వార్డు కు దోమల మందు పిచికారి: మున్సిపల్ చైర్ పర్సన్‌ కుసుమ వెంకట్ రత్నం బాబు ఎర్నేని కోదాడ, ఫిబ్రవరి 27(నేటి తెలుగు పత్రిక): కోదాడ పట్టణ పారిశుద్ధ్యానికి...

జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు.

కోదాడ మున్సిపాలిటి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి. కోదాడ ,ఫిబ్రవరి 27(నేటి తెలుగు పత్రిక): కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి ఎర్నేని కుసుమా వెంకటరత్నం బాబు శుక్రవారం...

ఫిబ్రవరి 28న భావ రస నాట్యోత్సవం – సీజన్ 2

నేటి తెలుగు పత్రిక: 'మదాలస - స్పేస్ ఫర్ డివైన్ ఆర్ట్' ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన 'భావ రస నాట్యోత్సవం - సీజన్ 1', అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. ఈ ఏడాది...

ఆధార్ అప్‌డేట్స్‌కు ఈజీ ట్రాక్.. కేంద్రం కొత్త సేవలు త్వరలో

నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా ఆధార్ సేవలను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ సేవా కేంద్రాలను ప్రజలు సులభంగా గుర్తించేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ...