మార్చ్ 14(నేటి తెలుగు పత్రిక): చల్లపల్లిలో జరిగిన దాడి ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు ముప్పిరిశెట్టి జగదీష్, అల్లుడు నెరుసు శివగోపాల్ శుక్రవారం రాత్రి విజయవాడలో రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు...
మార్చి 14(నేటి తెలుగు పత్రిక): జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ సందర్భంగా శనివారం పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజనుల మధ్య ప్రత్యేక...
హైదరాబాద్,మార్చ్ 13(నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా ఎ. రేవంత్ రెడ్డి నివాళులు ఆ మహనీయునికి...
హైదరాబాద్,మార్చ్ 13(నేటి తెలుగు పత్రిక): Netflix తన గ్లోబల్ ప్రొడక్షన్, ఇన్నోవేషన్ యూనిట్ అయిన Eyeline Studiosను హైదరాబాద్లో ప్రారంభించింది. ఈ స్టూడియోను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ (VFX),...
మార్చ్ 13(నేటి తెలుగు పత్రిక): ఖమ్మం నగరంలోని 17వ డివిజన్ శ్రీనివాస నగర్ వాస్తవ్యులు, మున్నూరుకాపు సంఘం ప్రముఖులు కూరాకుల మోహన్-లలిత దంపతుల కుమారుడు భవ్యస్ చార్టెడ్ అక్సౌంటెంట్ (సీఏ) పరీక్షలో జాతీయ స్థాయిలో...
మార్చి12: (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ నగరానికి ప్రాణాధారమైన మూసీ నది ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందించింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్కు సంబంధించిన తొలి దశ...
మార్చి12: (నేటి తెలుగు పత్రిక): మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలను ముందుకు...
మార్చి 12(నేటి తెలుగు పత్రిక): ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలకు సంక్షేమ పథకాలు మరింత సులభంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ స్మార్ట్ కార్డ్లను ఉచితంగా పంపిణీ...
మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): దేశంలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరత ప్రభావం ఇప్పుడు కిచెన్లపై స్పష్టంగా కనిపిస్తోంది. ఎల్పీజీ సరఫరా అంతరాయం కారణంగా దేశవ్యాప్తంగా ఇండక్షన్ కుక్టాప్ల కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగాయి. గ్యాస్...
మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): నిరుద్యోగులకు బ్యాంకు ఉద్యోగాలు ఇప్పిస్తానని, తక్కువ ధరకు స్థలాలు కొనిపెడతానని నమ్మబలికి కోట్ల రూపాయలు మోసం చేసిన అంతరాష్ట్ర నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన శ్రీకాకుళం...