Breaking News

భగత్ సింగ్ స్ఫూర్తితో అమెరికా యుధోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం: పి.వై.ఎల్.-పి.డి.ఎస్.యూ

యాదగిరిగుట్ట : మార్చి 23 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి 23 ఏళ్ల వయసులోనే తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించిన భగత్ సింగ్ రాజగురు...

స్టేడియం అవసరం లేదు.. IPL 2026 ఫ్యాన్ పార్కులు రెడీ

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి దేశవ్యాప్తంగా ఫ్యాన్ పార్కులను ఏర్పాటు చేయనుంది. స్టేడియానికి...

IRCTC బుకింగ్స్‌లో పెద్ద మార్పులు.. జూలై నుంచి అమలు

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: రైల్వేశాఖ తత్కాల్ టికెట్ బుకింగ్ విధానంలో కీలక మార్పులు చేసింది. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసే వారికి కొత్త నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఇకపై భారతీయ...

ఇరాన్‌పై దాడులకు విరామం.. ట్రంప్ సంచలన ప్రకటన

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై జరుగుతున్న దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.రాబోయే 5 రోజుల...

థాంక్యూ లోకేష్ సార్….!

జాబ్ క్యాలెండరు విడుదల పట్ల హర్షం వ్యక్తం చేసిన నిరుద్యోగ యువతీయువకులు మంగళగిరి మోడల్ లైబ్రరీ లో కేక్ కట్ చేసి మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదములు తెలిపిన యువత మంగళగిరి మార్చి...

భయమెరుగని విప్లవ వీరులకు ఘన నివాళులు

95వ వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు త్యాగాలను స్మరించిన ఏఐవైఎఫ్ నాయకులు ఉరితాడునే పూలమాలగా స్వీకరించిన అమర వీరులు దేశ స్వాతంత్ర్యానికి ప్రాణాలు అర్పించిన విప్లవ వీరులకు నివాళులు యువతకు...

విద్యుత్ ఘతానికి గురైన చిన్నారులను పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేసిన మంగళగిరి నియోజకవర్గ టీడీపీ నేత కొమ్మా రెడ్డి కిరణ్.

మంగళగిరి మార్చి 23 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): నారా లోకేష్ స్ఫూర్తితో చిన్నారులను పరామర్శించి 25000 వేల రూపాయలు ఆర్ధిక సహాయం కుటుంబ సభ్యులకు అందజేసిన కొమ్మా రెడ్డి కిరణ్.ఉండవల్లిలో నిన్న...

దేవాలయాల భూములను కాపాడండి : కళ్ళం సంజీవరెడ్డి

మంగళగిరి మార్చి 23 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ఉండవల్లి గ్రామంలో వేంచేసియున్నశ్రీవేణుగోపాలస్వామి, శ్రీ భాస్కర స్వామి ,శ్రీ భీమ లింగేశ్వర స్వామి వారి దేవాలయాల 24 ఎకరాల 48 సెంట్లు భూమి...

ఐబీ గ్రూప్ దేశవ్యాప్త మిషన్ “హర్ ఘర్ హర్ దిన్ చికెన్ ప్రోటీన్”

విజయవాడ, మార్చి 23, నేటి తెలుగు పత్రిక: భారతదేశంలో ఆధునిక పౌల్ట్రీ రంగానికి తండ్రిగా గుర్తింపు పొందిన బహదూర్ అలీ, ఐబీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ నాయకత్వంలో ఐబీ గ్రూప్ దేశవ్యాప్తంగా భారతదేశంలో ఉన్న...

రైతు భరోసా నిధుల జమ ప్రారంభం.. కొత్త గైడ్‌లైన్స్ అమలు

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందించే రైతు భరోసా పథకంపై కీలక అప్డేట్ ఇచ్చింది. సోమవారం నుంచి తొలి విడత నిధుల విడుదల ప్రారంభమై, రైతుల బ్యాంక్ ఖాతాల్లో...