మార్చి 22, నేటి తెలుగు పత్రిక: వేసవి కాలంలో భానుడి తాపం పెరిగే కొద్దీ శరీరానికి నీటి అవసరం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో చాలామంది ఫ్రిజ్లోని చల్లటి నీటిని తాగుతారు. కానీ నిపుణులు...
మార్చి 22, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ లో ఆదివారం అంటే చికెన్ వాసనలతో కిటకిటలాడే మార్కెట్లు కనిపిస్తాయి. కానీ ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారీగా పెరిగిన ధరలతో చికెన్ షాపులు...
మార్చి 22, నేటి తెలుగు పత్రిక: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం టాలీవుడ్కు భారీ శుభవార్త అందించింది. గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన నంది అవార్డులు మళ్లీ ప్రారంభించేందుకు సర్కార్ ముందడుగు వేసింది. త్వరలోనే దీనిపై అధికారిక...
మార్చి 22, నేటి తెలుగు పత్రిక: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ థియేటర్లలో బ్లాక్బస్టర్ టాక్తో దూసుకుపోతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన...
మార్చి 22, నేటి తెలుగు పత్రిక: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం 60 సంవత్సరాలుగా ఉన్న పదవీ విరమణ...
సూర్యాపేట మార్చి 20: (నేటి తెలుగు పత్రిక): ముస్లిం సోదర, సోదరీమణులకు ( కుటుంబ సభ్యులు) రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు మరియు భారీ నీటి పారుదల శాఖ మాత్యులు నల్లమాద...
కరీంనగర్, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: అమెరికా సామ్రాజ్య వాదం పెచ్చు పెరిగిపోయిందని, భూగోళ వినాశనానికి కంకణం కట్టుకుందని, యుద్దాలను కవ్విస్తూ పంచభూతాలను నాశనం చేస్తోందని, మానవత్వాన్ని మరిచి అమానుష్గంగా ప్రవర్తిస్తోందని, ఇజ్రాయిల్...
యాదగిరిగుట్ట : మార్చి 21 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు తుర్కపల్లి మండలం కొండాపురం గ్రామంలో ఈ రోజు సిసి రోడ్డు పనులను సర్పంచ్ శివరాత్రి లావన్య...
తిరువూరు మార్చి 21 (నేటి తెలుగు పత్రిక): శాంతి సౌబ్రాతృత్వం సహనం మరియు పరస్పర గౌరవాన్ని పెంపొందించే ఈ పవిత్ర (ఈద్. ఉల్. ఫితర్) పండుగ సమాజంలో ఐక్యతను మరింత బలపరచాలని ఆకాంక్షించారు.అల్లాహ్ మీకు...
కుట్ర దారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.లేని పక్షం లో చాట్రాయ్ లో నిరవధిక నిరసన చేస్తా: రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్ విజయవాడ-శనివారం/మార్చ్ 21 నేటి తెలుగు పత్రిక:...