ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తన కోడలు ప్రీతిరెడ్డితో కలిసి ప్రధాని మోదీని కలవడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ప్రీతిరెడ్డికి ఎంపీ టికెట్ సాధన...
ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: చాట్రాయిలో ఇటీవల హత్యకు గురైన దివంగత అంబటి అనుదీప్ కుటుంబ సభ్యులను రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్, జనసేన నాయకులు తుమ్మల జగన్, ముప్పిరిశెట్టి...
ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ఉద్యమాన్ని అవమానించే...
ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: స్టాండప్ కామెడీ పేరుతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నటుడు రామ్ చరణ్, నిహారిక వ్యక్తిగత జీవితాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కమెడియన్ అనుదీప్...
ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: మహారాష్ట్రలోని సేవాగ్రామ్ ఆశ్రమాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. స్వాతంత్ర్య సమరానికి చారిత్రక కేంద్రమైన ఈ ఆశ్రమంలో మహాత్మా గాంధీ నివసించిన నేపథ్యంలో ఈ పర్యటనకు...
ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టడం స్వాగతార్హమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కష్టకాలంలో పార్టీని నిలబెట్టిన నాయకుడిగా లోకేశ్ తన...
ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు...
ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: ప్రపంచవ్యాప్తంగా నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక సందేశం ఇచ్చారు. యుద్ధాలు సమస్యలను పరిష్కరించలేవని, శాంతి చర్చల ద్వారానే దీర్ఘకాలిక పరిష్కారాలు సాధ్యమని...
ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడం పూర్తిగా అవివేకమని,...
ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: మైక్రో ఫైనాన్స్ వివాదంలో తన పేరు వినిపించడం పట్ల ప్రముఖ గాయని మంగ్లీ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ,...