Breaking News

లోక్‌సభలో అమరావతి బిల్లు.. కాంగ్రెస్, వైసీపీ మద్దతు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది.ఈ...

రేషన్ కార్డుల తొలగింపుపై కవిత ఆగ్రహం

హైదరాబాద్, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో రేషన్ కార్డుల తొలగింపు అంశంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రంగా స్పందించారు.ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెబుతూ, మరోవైపు పెద్ద...

అమరావతి చట్టబద్ధతకు కాంగ్రెస్ పూర్తి మద్దతు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చట్టబద్ధతకు సంబంధించిన బిల్లుకు భారత జాతీయ కాంగ్రెస్ లోక్‌సభలో సంపూర్ణ మద్దతు ప్రకటించింది.పార్లమెంట్‌లో జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ,...

స్టార్‌డమ్ కోసం కాదు.. పాత్రల కోసం నటించా: రాజశేఖర్

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, స్టార్‌డమ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో విడుదల కానున్న ‘బైకర్’ చిత్రం సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన...

టిడ్కో ఇళ్లకు పునరుజ్జీవం.. లక్షలాది పేదలకు గృహప్రవేశం

అమరావతి, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ పేదల కోసం చేపట్టిన టిడ్కో గృహ నిర్మాణ ప్రాజెక్టుకు మళ్లీ ఊపిరి వచ్చింది. గతంలో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాన్ని పునరుద్ధరించి, పెద్ద ఎత్తున...

అస్సాంలో టీ తోటలో మోదీ సందడి

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: అస్సాం పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విభిన్న శైలిలో కనిపించారు. దిబ్రూగఢ్ లోని తేయాకు తోటను సందర్శించిన ఆయన, అక్కడి కార్మికులతో ఆత్మీయంగా ముచ్చటించారు.ఈ సందర్భంగా...

రాజధాని అంశంపై జగన్ కీలక వ్యాఖ్యలు

అమరావతి, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రాలకు సంబంధించి రాజ్యాంగంలో “రాజధాని” అనే పదం ఎక్కడా ప్రస్తావించలేదని వైసీపీ అధినేత వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన,...

పవన్‌కు ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు

అమరావతి, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు...

రష్యాలో ఘోర విమాన ప్రమాదం.. 29 మంది మృతి

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రష్యా రక్షణ శాఖకు చెందిన Antonov An-26 సైనిక రవాణా విమానం కూలిపోవడంతో 29 మంది ప్రాణాలు కోల్పోయారు.బుధవారం తెల్లవారుజామున...

కేరళ ఎన్నికల్లో కీలక ప్రచారం.. రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటన

హైదరాబాద్, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు రోజుల పర్యటనకు వెళ్లారు.ఈ పర్యటనలో భాగంగా తిరువనంతపురంలో రోడ్‌షోతో కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఎస్‌ఎం లాక్...