జులైలో కొత్త పార్టీ.. రీఎంట్రీపై విజయసాయి రెడ్డి
ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త చర్చ మొదలైంది. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి త్వరలోనే రాజకీయాల్లోకి మళ్లీ అడుగుపెట్టనున్నట్లు తెలిపారు. జులై నెలలో కొత్త పార్టీని ప్రకటిస్తానని...
