Breaking News

జులైలో కొత్త పార్టీ.. రీఎంట్రీపై విజయసాయి రెడ్డి

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త చర్చ మొదలైంది. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి త్వరలోనే రాజకీయాల్లోకి మళ్లీ అడుగుపెట్టనున్నట్లు తెలిపారు. జులై నెలలో కొత్త పార్టీని ప్రకటిస్తానని...

కవిత కొత్త పార్టీ ప్రకటన.. ‘టీఆర్‌ఎస్’ పేరుతో రాజకీయాల్లో కొత్త అడుగు

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసే పరిణామం చోటుచేసుకుంది. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. మేడ్చల్‌లో నిర్వహించిన సభలో ఆమె...

ప్రజాస్వామ్య పద్ధతిలో HILT పాలసీ అమలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన HILT (Hyderabad Industrial Lands Transformation) పాలసీని ప్రజాస్వామ్య విధానంలో అమలు చేయడమే...

బీటెక్ విద్యార్థులను సైబర్ నేరాల్లోకి లాగుతున్న ముఠాలు: రాయపాటి శైలజ హెచ్చరిక

విజయవాడ, ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో మనుషుల అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్)పై అవగాహన పెంచేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ కీలక చర్యలు చేపడుతోంది. ఈ సందర్భంగా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి...

నర్సంపేట ఉద్రిక్తతలకు బండి సంజయ్ కారణం: అద్దంకి దయాకర్ ఆరోపణలు

హైదరాబాద్, ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): నర్సంపేటలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కారణమని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్...

బీజేపీలో చేరిన రాఘవ్ చడ్ఢా.. జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశం

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్ఢా బీజేపీలో చేరారు. ఆయనతో పాటు అదే పార్టీకి చెందిన...

ఏపీలో వైసీపీపై సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు.. కేడర్‌కు అప్రమత్తంగా ఉండాలన్న పిలుపు

అమరావతి,ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): నారా చంద్రబాబు నాయుడు వైసీపీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, ప్రత్యర్థి పార్టీ చర్యలను ఎప్పటికప్పుడు గమనించి సమర్థంగా ప్రతిస్పందించాలని...

భాస్కర్‌రావుకు నివాళులు అర్పించిన కేటీఆర్

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఇటీవల కన్నుమూసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు.భాస్కర్‌రావు చిత్రపటానికి పూలమాల వేసి గౌరవం తెలిపారు....

శంకర్ గౌడ్ మృతి ప్రభుత్వ వైఫల్యమే: కవిత ఆరోపణలు

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి ఘటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు రాష్ట్రంలోని...

పంచాయతీరాజ్ శాఖలో సంచలన మార్పులు.. గ్రామాభివృద్ధిలో కొత్త అధ్యాయం

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో గ్రామాభివృద్ధికి కొత్త ఊపొచ్చింది. ఒకేరోజు 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి...