Breaking News

అర్ధరాత్రి విధుల్లో మార్పులు.. ఎక్సైజ్ సిబ్బందికి ఊరట

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉపశమనం కల్పించింది. బార్‌లు మూసివేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఫోటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సిన...

కేసీఆర్‌ మారిపోయారు.. కవిత ఘాటు విమర్శలు

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదురుతోంది. టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత, మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇటీవల జరిగిన కార్యక్రమంలో...

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆకస్మిక అస్వస్థతకు గురవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. బెంగళూరు పర్యటన ముగించుకుని విజయవాడకు చేరుకున్న కొద్ది గంటల్లోనే ఆయనకు తీవ్రమైన కడుపునొప్పి...

ఉచిత విద్య, వైద్యం హామీలు ఇచ్చిన కవిత

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత మునీరాబాద్ సభలో ‘పాంచజన్యం’ పేరుతో ఐదు ప్రధాన హామీలను ప్రకటించారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యమని తెలిపారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే...

మే 1 నుంచి భూముల ధరల పెంపు.. మార్కెట్ విలువల సవరణకు ప్రభుత్వం సిద్ధం

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో స్థిరాస్తి రంగంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భూములు, నివాస మరియు వాణిజ్య ఆస్తుల మార్కెట్ విలువలను సవరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉప...

కేటీఆర్‌పై కవిత ఘాటు వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం ముదురు

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో వేడెక్కిన పరిస్థితుల్లో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ రాజకీయ పరిపక్వత...

పెట్రోల్ బంకుల మూసివేతపై సీఎం చంద్రబాబు అలర్ట్.. తక్షణ చర్యలకు ఆదేశాలు

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు మూసివేయడం నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. ఈ సమస్యపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, తక్షణ చర్యలు చేపట్టాలని...

సింగపూర్‌లో మెరీనా బ్యారేజ్ పరిశీలన.. అమరావతి అభివృద్ధికి మార్గదర్శనం

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర మంత్రుల బృందం విదేశీ పర్యటన కొనసాగుతోంది. ఈ క్రమంలో సింగపూర్‌లోని ప్రముఖ మెరీనా బ్యారేజ్...

కానుమోలుపంచాయతీ కార్యదర్శి బొమ్మసానికి ఉత్తమ ఉద్యోగి అవార్డు

హనుమాన్ జంక్షన్ ఏప్రిల్ 25(నేటి తెలుగు పత్రిక ): కానుమోలు గ్రామం లో ఇంటి పన్నులను 100% వసూలు చేసినందుకు గ్రామాన్ని చెత్త రహితంగా తీర్చిదిచ్చిన గ్రామ పంచాయతీ కార్యదర్శి బొమ్మసాని సుభాష్ కుమార్...

సాగుకు భద్రత-అధిక ఆదాయం సాధించడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు నాయుడు

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించడమే లక్ష్యమని సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. డిమాండ్ ఉన్న పంటల సాగుపై...