పశువర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా. ఎం. హనుమంతరావు సూచన ఎ. కొండూరు, ఏప్రిల్ 2 (నేటి తెలుగు పత్రిక): వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మండలంలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి...
ఎ.కొండూరు, ఏప్రిల్ 2 (నేటి తెలుగు పత్రిక): స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గురువారం ఎ.కొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో సేకరించిన...
అమరావతి, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధం చేసే బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందడం పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు....
హైదరాబాద్, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హేట్ స్పీచ్ బిల్లుపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది హేట్ స్పీచ్ బిల్లు కాదని, “ఫ్రీ...
అమరావతి, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ కూటమి ఎంపీలకు అభినందనలు తెలిపారు.ఈ బిల్లుకు మద్దతు తెలిపిన పలు...
హైదరాబాద్,ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని చిక్కడపల్లి హనుమాన్ దేవాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తన దంపతులతో...
హైదరాబాద్, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హైదరాబాద్లో ఒక అంతర్జాతీయ సైబర్ మోసం నెట్వర్క్ను వెలికితీసింది. భారతీయ సిమ్ కార్డులను అక్రమంగా సేకరించి, కంబోడియాకు తరలించడం ద్వారా...
ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొంటున్న స్టార్ నటుడు, టీవీకే అధినేత విజయ్ కరూర్ తొక్కిసలాట ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. ఈ ఘటనలో తనకూ...
ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: ఏపీ రాజధాని అమరావతిపై 12 సంవత్సరాల అస్పష్టత పరిష్కారం కావాలని రేణుకా చౌదరి పేర్కొన్నారు. విభజన చట్టంలోని హామీలు ఇప్పటికీ పూర్తిగా అమలులోకి రాలేదని ఆమె ఆందోళన...
కరీంనగర్,ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: రేకుర్తి ప్రాంతంలో సేవలందిస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ డా. భాస్కర్ మడేకర్ చారిటబుల్ కంటి ఆసుపత్రి*కి నూతన ట్రస్ట్ బోర్డు సభ్యులను నియమించారు. చైర్మన్ గా...