ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు భూషి మహేష్ ను పరామర్శించిన టీ జె యు జిల్లా అధ్యక్షులు మొహమ్మద్. షానూర్
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 09, ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు భూషి మహేష్ మాదిగ ఇటీవల యాదగిరిగుట్టలో ఎమ్మార్పీఎస్ జిల్లా సదస్సు ముగించుకొని తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు....
