Breaking News

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి!

కోదాడ, ఫిబ్రవరి6( నేటి తెలుగు పత్రిక): శ్రమ శక్తి నీతి పేరుతో దేశ కార్మిక వర్గ శ్రమశక్తిని కారు చౌకగా పెట్టుబడుదారులకు, కార్పొరేట్లకు, మల్టీనేషన్ కంపెనీలు కొల్లగొట్టడానికి మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్...

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు గారితో కలిసి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎరుకల వెంకటేష్ గౌడ్ , హెమేందర్ గౌడ్

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 06 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శుక్రవారం రోజు యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి వర్యులు గౌరవ శ్రీ మోత్కుపల్లి నర్సింహులు గారితో కలిసి...

ఎంపీ వద్దిరాజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ఓట్లేయ్యండని పిలుపు

ఖమ్మం /కొత్తగూడెం: ఫిబ్రవరి6 ( నేటి తెలుగు పత్రిక): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర పాలనా కాలంలో అన్ని విధాలా అభివృద్ధి చెంది రాష్ట్రం దేశంలో అగ్రగామిగా అవతరించిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ...

బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన బిక్షమయ్యగౌడ్

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 06 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు పట్టణంలో ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం రోజు గడప గడపకు తిరిగి బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ ను కారు...

కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి,అభ్యర్థులను గెలిపిస్తుంది: పద్మావతి రెడ్డి

కోదాడ , ఫిబ్రవరి6 (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తాయని కోదాడ ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె కోదాడ...

మున్సిపల్ ప్రచారంలో క్రేజీ మూమెంట్..!

లాండ్రీ షాపులోకి వెళ్లి బట్టలు ఇస్త్రీ చేసిన మంత్రి.. ఎవరో తెలుసా..? నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం రోజురోజుకూ హీటెక్కుతోంది. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో నేతలు...

ఆలేరు మున్సిపల్ ఎలక్షన్ల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 06 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు, మరియు మహిళ శిశు సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్ బంట్రు శోభారాణి...

వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు

నడిగూడెం ,ఫిబ్రవరి 6(నేటి తెలుగు పత్రిక): వేసవి కాలంలో గ్రామాలలో నీటి ఎద్దడి రాకుండా మండలంలోని అన్ని గ్రామాల్లో విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీలు ఏర్పాటు చేసి ముందస్తు ప్రణాళికలు చేపడుతున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ...

యాదగిరిగుట్టలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం

ఇంటింటి ప్రచారంలో ఒకటవ వార్డు గౌలికర్ అరుణ రాజేష్. యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 06( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకటవ వార్డు కాంగ్రెస్...

బీజేపీ ఫై వైసీపీ ఆరోపణలు అర్ద రహితం

పులివెందుల ఫిబ్రవరి 6 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తిరుమల లడ్డు విషయం లో కృతిమ నెయ్యి వాడకం ఫై కేంద్ర ప్రభుత్వం సూచనలు మేరకు నిబంధనలు మార్చామని వైసీపీ నేతలు చెప్పడం దారుణమైన...