Breaking News

ప్రజలకు 9 సంకల్పాలు సూచించిన ప్రధాని మోదీ

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: కర్ణాటకలోని మాండ్య జిల్లా ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ, అక్కడ నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో...

టీసీఎస్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం.. సంచలన విషయాలు వెలుగులోకి

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: నాసిక్‌లోని టీసీఎస్ కార్యాలయంలో చోటుచేసుకున్న మహిళా ఉద్యోగుల వేధింపుల ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి కీలక ఆధారాలను...

అజ్మీర్ దర్గాకు కవిత చాదర్ పంపిణీ.. ప్రత్యేక ప్రార్థనలు

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన జాగృతి అధ్యక్షురాలు కవిత అజ్మీర్ దర్గాకు చాదర్ పంపించారు. రాజకీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో ఈ నిర్ణయం...

అమరావతి పేరుపై ప్రభుత్వం స్పష్టత.. ఇక నుంచి ‘Amaravati’నే వాడాలి

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి పేరుపై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అధికారిక పత్రాలు, నోట్‌లు, లేఖాచారాల్లో ‘అమరావతి’ అనే పేరునే...

రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించిన కృష్ణా నగర్ విద్యార్థి!

కోదాడ ,ఏప్రిల్ 15(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా ,మునగాల మండలం కృష్ణానగర్ కు చెందిన జూకంటి వెంకయ్య పుష్పమ్మ ల,మనవడు జూకంటి సంపత్ కుమార్ కు ఇంటర్ మొదటి సంవత్సరంలో 470 మార్కులకు...

చంద్రబాబుకు జగన్ హెచ్చరిక.. జువ్వలదిన్నె అంశంపై ఘాటు వ్యాఖ్యలు

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: జువ్వలదిన్నె ప్రాజెక్టు వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులో ప్రైవేట్ కంపెనీకి భూములు కేటాయిస్తూ మత్స్యకారులను అక్కడి నుంచి తొలగించే...

ఇంటర్ ఫలితాల్లో రికార్డు ఉత్తీర్ణత.. విద్యార్థుల సత్తా చాటింపు

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల కాగా, ఈసారి విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు.ఈ...

పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై జగన్ వ్యాఖ్యలు

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఒక ఉదాహరణగా నిలుస్తుందని మాజీ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమం, వారి జీవన ప్రమాణాల మెరుగుదల కోసం...

డీలిమిటేషన్‌పై కేంద్రానికి రేవంత్ లేఖ.. దక్షిణాది హక్కులపై గట్టిగా వినిపించిన స్వరం

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకు కీలక లేఖ రాశారు. ఈ లేఖ దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.ఈ లేఖలో...

జనగణన–2027కు కేంద్రం సన్నాహాలు.. తప్పుడు ప్రచారాలపై కఠిన చర్యలు

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన–2027 ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. హౌస్ లిస్టింగ్ కార్యక్రమం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ ఎలాంటి అంతరాయం లేకుండా...