ప్రజలకు 9 సంకల్పాలు సూచించిన ప్రధాని మోదీ
ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: కర్ణాటకలోని మాండ్య జిల్లా ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ, అక్కడ నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో...
