Breaking News

మార్చి 17న ఇందిరాపార్క్ వద్ద గీత కార్మికుల మహాధర్నా విజయవంతం చేయాలి

సూర్యాపేట ,మార్చి 9(నేటి తెలుగు పత్రిక): 2026-27 రాష్ట్ర బడ్జెట్ లో గీత కార్మికుల సంక్షేమానికి 5000 కోట్లు కేటాయించాలని, గత బడ్జెట్ లో కేటాయించిన 70 కోట్లు ఈ మార్చి నెల లోనే...

జర్నలిస్టుల ఇండ్ల సమస్యలు పరిష్కరించాలి

కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన తెలంగాణా జర్నలిస్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు షానూర్ బాబా. యాదగిరిగుట్ట : మార్చి 09 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా...

ఆధార్ మొబైల్ నెంబర్ అప్డేట్‌కు కొత్త సౌకర్యం.. యాప్ ద్వారా ఇంటి నుంచే సేవలు

Mar 09, నేటి తెలుగు పత్రిక: దేశంలో ప్రతి పౌరుడికి ముఖ్యమైన గుర్తింపు పత్రంగా ఉన్న Aadhaar కార్డు అప్డేట్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ఇకపై మొబైల్ నెంబర్ మార్చుకోవడానికి...

శ్రీ మల్లిఖార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న బి.ఆర్.ఎస్ నాయకులు

యాదగిరిగుట్ట : మార్చి 09 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): సోమవారం రోజు బొమ్మలరామారం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న శ్రీ మల్లిఖార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక...

TVK చీఫ్ విజయ్‌కు మళ్లీ సీబీఐ నోటీసులు.. మార్చి 10న విచారణకు హాజరు కావాలని ఆదేశం

Mar 09,నేటి తెలుగు పత్రిక: తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మరోసారి నోటీసులు జారీ చేసింది. Karurలో జరిగిన...

ఇంద్రకీలాద్రిపై భద్రత, పార్కింగ్ ఏర్పాట్లపై సీపీ పరిశీలన

Mar 09, నేటి తెలుగు పత్రిక: ఇంద్రకీలాద్రిపై భద్రత, పార్కింగ్ ఏర్పాట్లపై సీపీ పరిశీలన భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ మరియు పార్కింగ్ ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్...

యాదగిరిగుట్ట పట్టణంలో 5K రన్ లో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట : మార్చి 09 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ప్రజా పాలన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన 5K...

ఏపీ స్కూల్స్‌లో కొత్త బోధన విధానం.. క్లిక్కర్‌తో ఇంటరాక్టివ్ క్లాసులు

Mar 09, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. విద్యార్థుల అభ్యసన నైపుణ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా తరగతి గదుల్లో బోధన విధానంలో సాంకేతిక మార్పులు తీసుకొస్తోంది ప్రభుత్వం. ఈ...

వెలుగుమట్ల బాధితులకు ఇళ్లు, నష్టపరిహారం ఇవ్వాలి: ప్రజా సంఘాల డిమాండ్

Mar 09, నేటి తెలుగు పత్రిక: వెలుగుమట్ల బాధితులకు ఇళ్లు, నష్టపరిహారం ఇవ్వాలి: ప్రజా సంఘాల డిమాండ్ భూదాన్ భూమిలో ఇళ్ల కూల్చివేతతో సర్వం కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్...

మంగళగిరిలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన

మంగళగిరి,mar 09,నేటి తెలుగు పత్రిక: ఎన్నికల సమయంలో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని నారా లోకేష్ నెరవేర్చారు. భవిష్యత్‌లో భారీ వరదలను దృష్టిలో పెట్టుకుని బలమైన రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన...