Breaking News

గ్రామాల్లో ఇంటి పన్ను బకాయిల వసూళ్లను మరేంత వేగవంతం చేయాలి: డి ఎల్ డీఓ రాజేష్

పామర్రు, ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక ): ప్రజలు నుంచి పంచాయతీలకు రావాల్సిన పన్ను బాకీ లను మరేంత వేగవంతం చేయలాని ఉయ్యూరు డివిజనల్ డెవలప్మెంట్ అధికారి పి రాజేష్ కార్యదర్శులను ఆదేశించారు. శని...

దుర్గగుడి సెక్యూరిటీ గార్డ్ పనితీరు పై ప్రశంసలు.

ఫిబ్రవరి 28, నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మాయమైన బ్రాస్లెట్ భక్తులు కి తిరిగి ఇచ్చిన సెక్యూరిటీ గార్డ్ కు దుర్గగుడి ఈవో శీనా నాయక్ ప్రత్యేక అభినందనలతో పాటు పట్టుచీర, నగదు అందజేశారు.గురువారం...

నియోజకవర్గం కేంద్రమయిన పామర్రు పట్టణంలో టైలర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలోశని వారం టైలర్స్ డే వేడుకలు ఘనంగా జరిపారు.

పామర్రు,ఫిబ్రవరి 28( నేటి తెలుగు పత్రిక ): నియోజకవర్గం కేంద్రమయిన పామర్రు పట్టణంలో టైలర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలోశని వారం టైలర్స్ డే వేడుకలు ఘనంగా జరిపారు. మొదట కుట్టు మిషన్ సృష్టికర్త విలియమ్స్...

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం, గ్రామ అభివృద్ధి నా లక్ష్యం: సర్పంచ్ రాజేష్

నడిగూడెం, ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా ,నడిగూడెం మండలం,చెన్న కేశవపురం గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ గోసుల రాజేష్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఏఈ నడిగూడెం పర్యవేక్షణలో 10 లక్షల రూపాయలతో 8 వ...

పన్ను బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించండి డిపిఓ డాక్టర్ అరుణ.

గన్నవరం/కంకిపాడు,ఫిబ్రవరి 27(నేటి తెలుగు పత్రిక): గ్రామాల లో మౌలిక వసతులు కల్పనకు ప్రధాన ఆదాయ వనరులైన ఇంటి పన్ను బకాయిలను నూరు శాతం వసూళ్లపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కృష్ణాజిల్లా పంచాయతీ...

భార్య ఉన్నా.. వివాహేతర సంబంధం..? చట్టం ఏమంటోంది

నేటి తెలుగు పత్రిక: వివాహేతర సంబంధాలు వ్యక్తిగత జీవితానికే కాకుండా న్యాయపరంగానూ తీవ్రమైన సమస్యలను తెచ్చిపెట్టవచ్చని న్యాయనిపుణులు హెచ్చరిస్తున్నారు. భార్య తీసుకోగల న్యాయపరమైన చర్యలు పెళ్లైన పురుషుడు మరో మహిళతో సంబంధం పెట్టుకున్న విషయం...

గ్రామీణ ప్రాంత ప్రజలకు కూచిపూడి సిలికానాంధ్ర ఆసుపత్రి అందిస్తున్న వైద్య సేవలు పట్ల కలెక్టర్ డీకే బాలాజీ సంతృప్తికరం

పామర్రు ఫిబ్రవరి 27(నేటి తెలుగు పత్రిక ): కూచిపూడి లోని సిలికాన్ ఆంధ్ర సంజీవని వైద్యాలయంలో వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆరా తీశారు.శుక్రవారం జిల్లా కలెక్టర్...

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా అనురాగ్ జయంతి

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 26, ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా అనురాగ్ జయంతి నియమితులయ్యారు. 2015 బ్యాచ్ కీ చెందిన ఐఏఎస్ అధికారి అనురాగ్ జయంతి...

అటవీ భూమిలో మట్టి తవ్వకాలు జరుపుతున్న జెసిబి, మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు

చీమలపాడు రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్న జెసిబి,3ట్రాక్టర్లు స్వాధీనం. జెసిబి, ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు. ఎ.కొండూరు ఫిబ్రవరి 26 (నేటి తెలుగు పత్రిక): ఎ.కొండూరు మండలం చీమలపాడు సౌత్...

జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం పై కార్యాచరణ సమీక్ష: గూడూరు నియోజకవర్గ పిఓసి కే మోహన్

గూడూరు ,అమరావతి పోస్ట్,నేటి తెలుగు పత్రిక: జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని గూడూరు నియోజకవర్గ పిఓసి కె.మోహన్ సూచించారు. తిరుపతి పార్లమెంటు సమన్వయకర్త ఆరణీ శ్రీనివాసులు, ఉమ్మడి నెల్లూరు జిల్లా...