Breaking News

కృష్ణాజిల్లా పంచాయతీ అధికారిణి డాక్టర్ జె.అరుణకు పదోన్నతి.

నేటి తెలుగు పత్రిక: పంచాయతీ విభాగాన్ని అన్ని రంగాలలో కృష్ణాజిల్లాను అగ్ర పదంలో నిలిపిన ఘనత డాక్టర్ అరుణ కే దక్కింది.అరుణకు పదోన్నతి రావడం పట్ల జిల్లా ఉన్నతాధికారులు,సహచర ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలియజేస్తున్నారు.

ఆధ్యాత్మిక సమాధులు పూర్వికుల జ్ఞాపకాలకు ప్రతీకలు

సమాధులపైగా ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వ ఆలోచన తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. స్థానిక ప్రజలతో సంపూర్ణ చర్చలు జరపాలి. పిసిసి రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా. రాయచోటి,ఫిబ్రవరి 18 (నేటి తెలుగు...

సూక్ష్మ సేద్యం ద్వారా బహుళ ప్రయోజనాలు

రైతులకురాయితీపై బిందు, తుంప‌ర సేద్య ప‌రిక‌రాలు అందజేత. అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ. ఎ. కొండూరు ఫిబ్రవరి 18 (నేటి తెలుగు పత్రిక): సూక్ష్మ సేద్యంతో త‌క్కువ నీటితో...

బుగ్గ లో చెత్త తొలగింపు పనుల్లో పారిశుద్ధ్య కార్మికులు.

బెల్లంపల్లి, ఫిబ్రవరి 18:( నేటి తెలుగు పత్రిక): బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీ పరిధిలో గల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వద్ద మూడు రోజులపాటు జరిగిన శివరాత్రి జాతర ఉత్సవాలు ముగిసిన...

కొత్త ఆధార్ యాప్‌కు భారీ స్పందన.. 14 మిలియన్ డౌన్‌లోడ్స్ క్రాస్.

నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా కొత్త ఆధార్ యాప్‌కు అదిరిపోయే స్పందన లభిస్తోంది. Unique Identification Authority of India (UIDAI) ఇటీవల ప్రారంభించిన ఈ యాప్ తక్కువ రోజుల్లోనే రికార్డు సృష్టించింది. ఎప్పుడులాంచ్...

నులిపురుగుల నివారణకు మందులు పంపిణీ.

ఎ. కొండూరు ఫిబ్రవరి 17 (నేటి తెలుగు పత్రిక): జాతీయ నులిపురుగుల వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం నులిపురుగుల నివారణ మాత్రలను (ఆల్బెండజోల్) పంపిణీ చేస్తున్నట్లు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులువేముల స్వాతి, పి...

తిరువూరు పట్టణంలో 22వ రోజు డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం.

తిరువూరు ఫిబ్రవరి 17 (నేటి తెలుగు పత్రిక): తిరువూరు పట్టణంలో 22వ రోజు డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమాన్ని మహిళా పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన సైకిల్ యాత్ర. సైకిల్ ర్యాలీలో పాల్గొన్న వారికి...

యూరియా విక్రయ కేంద్రాల ఆకస్మిక తనిఖీ.

కరీంనగర్,నేటి తెలుగు పత్రిక: కొత్తపల్లి మండలంలోని డిసిఎంఎస్ చింతకుంట, డీసీఎంఎస్ మల్కాపూర్ ఫర్టిలైజర్ దుకాణాలను, గోదామును కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఎరువుల సరఫరా, యూరియా అమ్మకం, నిల్వల రిజిస్టర్ తనిఖీ చేశారు....

జనగామ లో అడుగు పెట్టిన బీర్ల ఐలయ్య.

మున్సిపల్ చైర్ పర్సన్ గా కాంగ్రెస్ కౌన్సిలర్ కడకంచి బాలమణి. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 17 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలమేరకు జనగామ మున్సిపల్...

విద్యార్థి దశ నుంచే ఆరోగ్య సూత్రాలను తప్పక పాటించాలి: ఆయుర్వేద వైద్యాధికారిణి భాగ్యలక్ష్మి.

పామర్రు, ఫిబ్రవరి 17(నేటి తెలుగు పత్రిక): విద్యార్థి దశ నుంచే విద్యార్థులు విద్యార్థులు తమ ఆరోగ్య భద్రత లో ఆరోగ్య సూత్రాలు తప్పక పాటించాలని ఆయుర్వేదిక వైద్యాధికారిణి ఎం భాగ్యలక్ష్మి కోరారు. మంగళవారం మండల...