మార్చి 31, నేటి తెలుగు పత్రిక: ఎన్నికల వేళ తమిళనాడులో నిఘా చర్యలు మరింత కట్టుదిట్టమయ్యాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారు.తంజావూరు...
మార్చి 31, నేటి తెలుగు పత్రిక: బిహార్లోని నలంద జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. శీతలా మాత ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది...
మార్చి 31, నేటి తెలుగు పత్రిక: దేశంలో నక్సలిజం నిర్మూలనపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన వైఖరి అవలంబిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. లోక్సభలో మాట్లాడుతూ మావోయిస్టులకు తుదిచెతవని హెచ్చరిక...
ఢిల్లీ, మార్చి 30,(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ముందడుగు వేస్తున్నారు.రాష్ట్రంలో సుమారు 60,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా నైపుణ్యాభివృద్ధిపై...
మార్చి 30, నేటి తెలుగు పత్రిక: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొత్త జనగణ (జనాభా గణన) ప్రారంభిస్తోంది. ఇందులో సహజీవన జీవన సన్నిహిత జంటలను కూడా మ్యారిడ్ కపుల్లుగా గుర్తించవచ్చని వెల్లడించింది. ప్రధానంగా: సహజీవన...
న్యూఢిల్లీ, మార్చి 30, నేటి తెలుగు పత్రిక: జంతర్ మంతర్ వద్ద బీసీ, ఓబీసీ కులగణన ఆధారంగా రిజర్వేషన్ల విషయంలో వివిధ పార్టీలు ధర్నా నిర్వహిస్తున్నాయి. ఈ రోజు బీసీ సమాజ హక్కుల కోసం...
మార్చి 30, నేటి తెలుగు పత్రిక: బిహార్ ముఖ్యమంత్రి మరియు జేడీయూ అధ్యక్షుడు నీతీశ్ కుమార్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. శాసనమండలి కార్యదర్శికి ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. రాయలసభకు ఎన్నికైన...
మార్చి 29, నేటి తెలుగు పత్రిక: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలకంగా భావించే నందిగ్రామ్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ నియోజకవర్గంలో బీజేపీ శక్తిని పెంచేందుకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్టీ కార్యకర్తలతో కీలక...
మార్చి 29, నేటి తెలుగు పత్రిక: తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పులకు నాంది పలికేలా సినీ నటుడు విజయ్ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. తన పార్టీ TVK తరఫున ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో...
మార్చి 29, నేటి తెలుగు పత్రిక: అమెరికాలో భారీ నిరసనలు.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలపై ప్రజల ఆగ్రహం వెల్లువెత్తింది. “No Kings” నినాదాలతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది వీధుల్లోకి వచ్చారు.నిర్వాహకుల ప్రకారం, 50...