Breaking News

సీఎం వాహనంపై అకస్మాత్తు తనిఖీలు

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: ఎన్నికల వేళ తమిళనాడులో నిఘా చర్యలు మరింత కట్టుదిట్టమయ్యాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారు.తంజావూరు...

బిహార్‌లో విషాదం.. ఆలయ రద్దీ విషాదం.. 8 మంది మృతి

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: బిహార్‌లోని నలంద జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. శీతలా మాత ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది...

మావోయిస్టులకు చివరి హెచ్చరిక.. లొంగిపోకపోతే కఠిన చర్యలు: అమిత్ షా

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: దేశంలో నక్సలిజం నిర్మూలనపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన వైఖరి అవలంబిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. లోక్‌సభలో మాట్లాడుతూ మావోయిస్టులకు తుదిచెతవని హెచ్చరిక...

యువతకు 60,000 ఉద్యోగాలే లక్ష్యం: నైపుణ్యాభివృద్ధిపై ఎంపీ సానా సతీష్ బాబు ప్రత్యేక దృష్టి

ఢిల్లీ, మార్చి 30,(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ముందడుగు వేస్తున్నారు.రాష్ట్రంలో సుమారు 60,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా నైపుణ్యాభివృద్ధిపై...

కేంద్రం కొత్త “జనగణ” కార్యక్రమం – సహజీవన జంటలను స్నేహితులుగా నమోదు చేసుకోవచ్చు

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొత్త జనగణ (జనాభా గణన) ప్రారంభిస్తోంది. ఇందులో సహజీవన జీవన సన్నిహిత జంటలను కూడా మ్యారిడ్ కపుల్‌లుగా గుర్తించవచ్చని వెల్లడించింది. ప్రధానంగా: సహజీవన...

డిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ, ప్రత్యేక మహిళా రిజర్వేషన్ కోసం ధర్నా

న్యూఢిల్లీ, మార్చి 30, నేటి తెలుగు పత్రిక: జంతర్ మంతర్ వద్ద బీసీ, ఓబీసీ కులగణన ఆధారంగా రిజర్వేషన్ల విషయంలో వివిధ పార్టీలు ధర్నా నిర్వహిస్తున్నాయి. ఈ రోజు బీసీ సమాజ హక్కుల కోసం...

బిహార్‌ సీఎం నీతీశ్ కుమార్‌ రాజీనామా – ఎమ్మెల్సీ పదవి విడిచారు

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: బిహార్ ముఖ్యమంత్రి మరియు జేడీయూ అధ్యక్షుడు నీతీశ్ కుమార్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. శాసనమండలి కార్యదర్శికి ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. రాయల‌సభకు ఎన్నికైన...

నందిగ్రామ్‌లో కమలం జోరు.. కార్యకర్తలకు ధర్మేంద్ర ప్రధాన్ దిశానిర్దేశం

మార్చి 29, నేటి తెలుగు పత్రిక: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలకంగా భావించే నందిగ్రామ్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ నియోజకవర్గంలో బీజేపీ శక్తిని పెంచేందుకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్టీ కార్యకర్తలతో కీలక...

తమిళ రాజకీయాల్లోకి హీరో విజయ్ ఎంట్రీ.. రెండు చోట్ల పోటీతో హాట్ టాపిక్

మార్చి 29, నేటి తెలుగు పత్రిక: తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పులకు నాంది పలికేలా సినీ నటుడు విజయ్ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. తన పార్టీ TVK తరఫున ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో...

ట్రంప్ పాలనపై భారీ ఆగ్రహం.. అమెరికా వీధుల్లో జనసంద్రం

మార్చి 29, నేటి తెలుగు పత్రిక: అమెరికాలో భారీ నిరసనలు.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలపై ప్రజల ఆగ్రహం వెల్లువెత్తింది. “No Kings” నినాదాలతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది వీధుల్లోకి వచ్చారు.నిర్వాహకుల ప్రకారం, 50...