Breaking News

యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. “కపిల్ దేవ్ బౌలింగ్‌కి పాక్ భయపడినట్టే.. డాక్టర్లను చూసి జబ్బు పారిపోవాలి”

Mar 06, 2026,నేటి తెలుగు పత్రిక: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోగ్య రంగంలో చేపడుతున్న మార్పులను ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ నోయిడాలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించిన KDSG సూపర్...

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. భారత్ సంతాపం వ్యక్తం

నేటి తెలుగు పత్రిక: అయతుల్లా అలీ ఖమేనీ మృతి పట్ల భారత్ అధికారికంగా సంతాపం ప్రకటించింది. భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంను సందర్శించి సంతాప...

ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ప్రభావం.. గిడ్డంగుల్లో నిలిచిపోయిన భారత బాస్మతి బియ్యం

నేటి తెలుగు పత్రిక: మధ్యప్రాచ్యంలో ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారత బాస్మతి బియ్యం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లకు పంపాల్సిన బాస్మతి బియ్యం భారీగా నిలిచిపోవడంతో వ్యాపారులు, రైతులు ఆందోళన...

రామ మందిరంతో అయోధ్య ఆర్థికంగా దూసుకుపోతోంది: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

నేటి తెలుగు పత్రిక: జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ రామమందిరం అయోధ్య నిర్మాణంతో అయోధ్య ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిందని పేర్కొన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లక్నో రూపొందించిన నివేదిక ప్రకారం రామ...

సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహానికి హాజరైన లోకేష్ దంపతులు

ముంబయి,నేటి తెలుగు పత్రిక: ముంబయిలో జరిగిన సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహ వేడుకకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా టెండూల్కర్...

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధిలో పెద్ద పరిశీలన.. 22వ విడత ఆలస్యం అందుకేనా?

నేటి తెలుగు పత్రిక: పీఎం కిసాన్ 22వ విడత కోసం రైతులు ఎదురుచూస్తుండగా, ఈసారి ప్రకటన కొంత ఆలస్యం కావడం చర్చనీయాంశమైంది. గత ట్రెండ్ ప్రకారం డిసెంబర్–మార్చి విడత సాధారణంగా జనవరి లేదా ఫిబ్రవరిలో...

EPFO నిర్ణయం.. 8.25% వడ్డీ యథాతథం

నేటి తెలుగు పత్రిక: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2025–26 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ చందాదారులకు 8.25% వడ్డీ రేటునే కొనసాగించాలని నిర్ణయించింది. మార్చి 2న జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు...

అభివృద్ధి చెందిన రాష్ట్రాలే దేశానికి బలం: నారా లోకేష్

ముంబయి, ఫిబ్రవరి 28, నేటి తెలుగు పత్రిక: ముంబయిలో ABP Network నిర్వహించిన “Ideas of India–2026” సదస్సులో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. అభివృద్ధి చెందిన...

సర్వైకల్ క్యాన్సర్‌పై భారీ యుద్ధం… నేడు దేశవ్యాప్తంగా ఉచిత HPV టీకా ప్రారంభం

14–15 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సిన్ నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతీయ కార్యక్రమ ప్రారంభం రాజస్థాన్‌లోని అజ్మీర్ వేదికగా టీకా పంపిణీకి శ్రీకారం ఏటా కోటి పైగా బాలికలకు టీకా లక్ష్యం...

రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన టీవీకే పార్టీ చీఫ్ విజయ్ వ్యవహారం

నేటి తెలుగు పత్రిక: తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన పరిణామం ఇది. విజయ్ (టీవీకే పార్టీ చీఫ్) వ్యక్తిగత జీవితంపై కీలక మలుపు తిరిగింది. విజయ్ భార్య సంగీత సోర్నలింగం చెంగల్పట్టు కుటుంబ కోర్టులో...