ఏపీకి మీరే బ్రాండ్ అంబాసిడర్లు.. ప్రవాస తెలుగువారికి మంత్రి నారా లోకేశ్ పిలుపు
మే 11, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్కు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సింగపూర్ పర్యటనలో ప్రవాస తెలుగువారిని కలిశారు....
