Breaking News

ఇరాన్ దాడులతో గల్ప్ దేశాలకు భారీ దెబ్బ.. అమెరికా ఒప్పందాలపై పునరాలోచన

నేటి తెలుగు పత్రిక,mar08: అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ మిసైల్, డ్రోన్ దాడులను పెంచడంతో గల్ప్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. గల్ప్ దేశాలపై ఇరాన్ దాడులు అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఫిబ్రవరి...

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. భారత్ సంతాపం వ్యక్తం

నేటి తెలుగు పత్రిక: అయతుల్లా అలీ ఖమేనీ మృతి పట్ల భారత్ అధికారికంగా సంతాపం ప్రకటించింది. భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంను సందర్శించి సంతాప...

ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ప్రభావం.. గిడ్డంగుల్లో నిలిచిపోయిన భారత బాస్మతి బియ్యం

నేటి తెలుగు పత్రిక: మధ్యప్రాచ్యంలో ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారత బాస్మతి బియ్యం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లకు పంపాల్సిన బాస్మతి బియ్యం భారీగా నిలిచిపోవడంతో వ్యాపారులు, రైతులు ఆందోళన...

సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ ఘాటు స్పందన.. 10% అదనపు టారిఫ్‌ల ప్రకటన

నేటి తెలుగు పత్రిక: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుప్రీంకోర్టు తీర్పుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టారిఫ్‌లను రద్దు చేసిన నిర్ణయం దేశానికి అవమానకరమని వ్యాఖ్యానించారు. ఈ తీర్పు తనను తీవ్రంగా...

ట్రంప్‌కు సుప్రీంకోర్టులో గట్టి షాక్.. సుంకాలు రద్దు

నేటి తెలుగు పత్రిక: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రపంచ దేశాలపై అమలు చేసిన సుంకాలు చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది.జాతీయ అత్యవసర పరిస్థితి...

ఫ్రాన్స్ పర్యటనకు ప్రధాని మోదీ..11న పారిస్‌లో ఏఐ సమ్మిట్

ఫ్రాన్స్ పర్యటనకు ప్రధాని మోదీ – ఏఐ సమ్మిట్‌లో పాల్గొననున్న నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మరో కీలక విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 11,...

పౌరుషం తెచ్చుకుని కేంద్రాన్ని నిలదీయండి – రోజా

కేంద్ర బడ్జెట్‌పై రోజా విమర్శలు – పవన్ కల్యాణ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్‌సభలో బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బడ్జెట్‌పై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు...

శ్రీకాకుళం ఘటనపై హోంమంత్రి మండిపాటు

శ్రీకాకుళం ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత మండిపాటు శ్రీకాకుళం ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు మహిళల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడిన...

డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం అమెరికాలో ఆదాయపు పన్ను రద్దు చేస్తామని ట్రంప్‌ వెల్లడి అక్కడి పౌరులకు ఆదాయపు పన్ను లేకుండా చూస్తామని హామీ అమెరికన్లను ధనవంతులను చేసే వ్యవస్థను...

ఫిబ్రవరిలో అమెరికా టూర్‌కు ప్రధాని మోడీ..?

ఫిబ్రవరిలో అమెరికా టూర్‌కు ప్రధాని మోడీ.. ట్రంప్ కీలక ప్రకటన హైదరాబాద్:భారత ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెలలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ,...