Breaking News

పొట్టి శ్రీరాములు త్యాగాన్ని తెలుగుజాతి ఎప్పటికీ గుర్తుంచుకోవాలి: చంద్రబాబు

మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని తెలుగుజాతి ఎప్పటికీ గుర్తుంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన చేసిన త్యాగం తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని...

ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయుడు పొట్టి శ్రీరాములు: పవన్ కళ్యాణ్

మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు మహనీయుడు పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన త్యాగం వల్లే ఆంధ్రుల ఆత్మగౌరవం ప్రపంచానికి...

అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ

హైదరాబాద్‌,మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ జాతి గౌరవం, సంస్కృతి, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే “తెలంగాణ తల్లి” విగ్రహాన్ని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి...

అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలకు డ్రగ్స్ టెస్ట్ పెట్టండి.. మేము సిద్ధం: హరీష్ రావు

మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): తెలంగాణ అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి. హరీష్ రావు ఆరోపించారు. ప్రజలకు సంబంధించిన అసలు...

హిందూపురంలో మెగా జాబ్ మేళా.. వేలాది యువతకు ఉద్యోగ అవకాశాలు

మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): హిందూపురం నియోజకవర్గ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దిశానిర్దేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...

ఎస్సీ–ఎస్టీల సంక్షేమానికి ప్రత్యేక దృష్టి సారించాలి

కరీంనగర్, మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పని చేయాలని రాష్ట్ర ఎస్సీ–ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు.ఒక ప్రైవేట్ కార్యక్రమం...

చిరంజీవి–విశ్వనాథ్ కాంబో కోసం చిన్న డ్రామా ఆడా: అల్లు అరవింద్

మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): ప్రఖ్యాత దర్శకుడు కె. విశ్వనాథ్ తో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేయాలని చాలా కాలంగా కోరుకున్నానని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించారు. ఆ కలయిక...

రంజాన్ సందర్భంగా నిత్య అవసరాలు సమకూర్చిన బీర్ల ఫౌండేషన్ వారికి అభినందనలు తెలిపిన మైనార్టీ సభ్యులు

యాదగిరిగుట్ట : మార్చి 16 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): సోమవారం రోజు షరాజీపేట గ్రామంలో పవిత్ర రంజాన్ సందర్భంగా మధ్యతరగతి మైనారిటీ కుటుంబాలయిన మాకు మానవీయత కోణంలో మా...

ఖతార్ నుంచి భారత్‌కు ఎల్పీజీ గ్యాస్‌.. ముంద్రా పోర్టుకు చేరుకున్న శివాలిక్ నౌక

మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): భారత్‌లో గ్యాస్ సరఫరాకు ఊరట కలిగించేలా ఖతార్ నుంచి ఎల్పీజీ గ్యాస్ తీసుకొచ్చిన నౌక గుజరాత్ తీరానికి చేరుకుంది. శివాలిక్ LPG ట్యాంకర్ నౌక గుజరాత్‌లోని ముంద్రా...

ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే బీర్ల

మల్లన్న సాగర్ నుండి ఆలేరు నియోజకవర్గానికి సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య. యాదగిరిగుట్ట : మార్చి 16 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు నియోజకవర్గ...