Breaking News

“ఇది ఎలాంటి హాట్ టాపిక్?” – మల్లారెడ్డి ఫైర్

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ చేరికల ప్రచారం హాట్‌టాపిక్‌గా మారిన వేళ, బీఆర్ఎస్ నేత, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి దీనిపై ఘాటుగా స్పందించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన...

తుమ్మిడిహెట్టి బ్యారేజీపై వేగం పెంచాలి – సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో కీలకమైన సాగునీటి ప్రాజెక్ట్‌గా భావిస్తున్న తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన ఉన్నతస్థాయి...

కేటీఆర్, హరీశ్ రావులపై పరువు నష్టం దావా: ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వాగ్వాదాలు, ఆరోపణలు హాట్‌టాపిక్‌గా మారాయి. బీఆర్‌ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీశ్ రావులపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పరువు నష్టం దావా...

డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లోకి: సీఎం చంద్రబాబు ఆదేశాలు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. ఆర్టీజీఎస్ సమీక్ష...

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట… రూ.1000 కోట్ల నిధుల విడుదల

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ సమస్యల పరిష్కారానికి కీలకంగా రూ.1000 కోట్ల నిధులను విడుదల చేసింది.ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి...

తెలంగాణలో సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు: మంత్రి ఉత్తమ్

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వార్తలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో ఎలాంటి ఇంధన కొరత లేదని, ప్రజలకు అవసరమైనంత సరఫరా...

ఆఫ్టర్‌కేర్ పిల్లలకు భరోసా… స్వతంత్ర జీవితానికి అడుగులు: మంత్రి సీతక్క

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “చైల్డ్ సేఫ్టీ – ప్రొటెక్షన్ & సే నో టు డ్రగ్స్” కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని ఆఫ్టర్‌కేర్...

SSC ఫలితాల్లో ‘జీరో’ షాక్… హైదరాబాద్ పాఠశాలల పరువు పోయింది

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ SSC ఫలితాల్లో ఆందోళన కలిగించే అంశాలు బయటపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 0% ఉత్తీర్ణత సాధించిన ఆరు పాఠశాలలు ఉండగా, అవన్నీ ప్రైవేట్ అన్-ఎయిడెడ్ యాజమాన్యాలవే కావడం గమనార్హం.ఇందులో...

గూగుల్ డేటా సెంటర్‌పై విజయసాయిరెడ్డి స్పందన

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులపై రాజకీయ చర్చ మరోసారి వేడెక్కింది. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటును స్వాగతించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఉద్యోగాల అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.పెట్టుబడులకు...

రైతులకు వెంటనే సహాయం చేయాలి: సీఎం రేవంత్‌కు హరీష్ రావు లేఖ

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో రైతు సమస్యలపై రాజకీయ వేడి మరింత పెరిగింది. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే టీ. హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తూ ప్రభుత్వంపై...