యాదగిరిగుట్ట : మార్చి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆదివారం రోజు సాయిగూడెం లో రంజాన్ సందర్బంగా ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మరియు బీర్ల...
మార్చి 15 (నేటి తెలుగు పత్రిక): ఆంధ్ర ప్రదేశ్ లో రైతులకు ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ – ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నిధులు ఇటీవల విడుదలయ్యాయి. ఈ పథకం కింద రైతుల...
హైదరాబాద్, మార్చి 15, (నేటి తెలుగు పత్రిక): కేటీఆర్ పై మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ అంశంపై మాట్లాడుతున్న కేటీఆర్కు నిజంగా ధైర్యం ఉంటే డ్రగ్స్ టెస్ట్కు రావాలని టీపీసీసీ...
మార్చి 15, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్తో నడిచే ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ఎలక్ట్రిక్ కిట్లపై 100 శాతం సబ్సిడీ ఇవ్వాలని...
మార్చి 15, (నేటి తెలుగు పత్రిక): గ్యాస్ బుకింగ్లో ఇబ్బందులు ఎదురవుతున్న వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆన్లైన్ యాప్స్ లేదా వెబ్సైట్లు పనిచేయకపోయినా టోల్ ఫ్రీ నెంబర్లు, ఐవీఆర్ఎస్,...
మార్చి 15(నేటి తెలుగు పత్రిక): జమ్మూ కాశ్మీర్ లో భారత భద్రతా దళాలు మరోసారి ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశాయి. బారాముల్లా జిల్లా లోని ఉరి సెక్టార్ లో చొరబాటుకు ప్రయత్నించిన ఓ పాకిస్తాన్...
మార్చి 15, (నేటి తెలుగు పత్రిక): సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్నారు. సామాన్యులే కాదు, పోలీసు అధికారులనూ వదలడం లేదు. తాజాగా జగిత్యాల్ జిల్లాలో ఓ పోలీస్ అధికారినే టార్గెట్...
మార్చి 15(నేటి తెలుగు పత్రిక): తిరుమలలో శ్రీవారి భక్తులకు మరో శుభవార్త అందింది. భక్తులకు మరింత సౌకర్యంగా అన్నదానం అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) కొత్త అన్నప్రసాద కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది....
మార్చి 15(నేటి తెలుగు పత్రిక): మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ పుట్టా...
మార్చి 15(నేటి తెలుగు పత్రిక): దేశంలో త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికల షెడ్యూల్ను ఇవాళ విడుదల చేయనున్నట్లు Election Commission of India వర్గాలు తెలిపాయి. నాలుగు...