Breaking News

మీర్‌పేటలో దారుణ హత్య… అనుమానంతో భార్యను హతమార్చిన భర్త

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌ మీర్‌పేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనుమానం కారణంగా భార్యను భర్త అత్యంత క్రూరంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.నల్గొండ జిల్లా శివన్నగూడెంకు చెందిన...

కేటీఆర్ వ్యాఖ్యలకు చామల కౌంటర్… సినీ తారలతోనే గుర్తింపు అన్న విమర్శ

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డిని ఎవరూ గుర్తు పెట్టుకోరన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ ఘాటుగా స్పందించారు.‘డబ్బులు...

మే 10న హైదరాబాద్‌కు మోదీ రాక… బీజేపీ ఏర్పాట్లపై దృష్టి

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం వేగంగా ఏర్పాట్లు ప్రారంభించింది. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో మోదీ...

పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలకు గడువు… స్వచ్ఛ ఇంధనాల వైపు దేశం: నితిన్ గడ్కరీ

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర రహదారుల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ భారత ఆటోమొబైల్ రంగ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీర్ఘకాలంలో పెట్రోల్, డీజిల్ వాహనాలకు స్థానం ఉండదని,...

హైదరాబాద్‌లో పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు ప్రత్యేక సౌకర్యం

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు అధికారులు. వేసవి కాలంలో పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీస్ (ఆర్పీవో)...

ఏపీలో పెట్టుబడులకు లోకేష్ ఆహ్వానం… డెల్టాతో కీలక భేటీ

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): విశాఖపట్నంలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్, డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రెసిడెంట్ బెంజిమన్ లిన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖలో డెల్టా ఇన్నోవేషన్...

రబీ కోతల వేళ డీజిల్ సరఫరాపై అప్రమత్తం కావాలి: మంత్రి అచ్చెన్నాయుడు

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో రబీ సీజన్ వరి కోతలు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో డీజిల్ సరఫరా ఎక్కడా అంతరాయం కలగకుండా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు...

మావోయిస్టులకు కొత్త దారి.. గిరిజన యువతకు ‘గిరిదర్శక్’ ఉద్యోగాలు: సీఎం రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. అజ్ఞాత జీవితం వీడి సాధారణ జీవనంలోకి రావాలనుకునే మాజీ మావోయిస్టులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, వారిని సమాజంలో భాగస్వామ్యం చేసే...

ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకం: సీఎం రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ పరిసరాల్లో రూపుదిద్దుకుంటున్న భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అత్యంత అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం...

జీవిత ఖైదీ నుంచి న్యాయవాదిగా పేరరివాళన్ కొత్త ప్రయాణం

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా శిక్ష అనుభవించిన ఎ.జి. పేరరివాళన్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. దీర్ఘకాల జైలు జీవితం అనంతరం ఆయన...