గత ప్రభుత్వంపై మండిపడ్డ పురందేశ్వరి
విశాఖపట్నం: దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా (BJP) అఖండ విజయం సాధించినందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి (D. Purandeswari) హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కాషాయ జెండా...
