Breaking News

జగన్ పథకాలపై బాబు కుట్ర

జగన్ పథకాలపై బాబు కుట్ర: సజ్జల అమరావతి:వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నారని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో పార్టీ...

కేంద్రంలో బీసీ నేతలకు ప్రాధాన్యం

కేంద్రంలో బీసీ నేతలకు ప్రాధాన్యం : ఆర్.కృష్ణయ్య రాజ్యసభ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య నామినేషన్ ఆంధ్రప్రదేశ్‌ రాజ్యసభ ఉపఎన్నికల్లో బీజేపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన ఆర్.కృష్ణయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు...

ఏపీకి త్వరలో కొత్త డీజీపీ

ఏపీకి త్వరలో కొత్త డీజీపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కొత్త ఏడాదిలో కొత్త డీజీపీ నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ ఏడాది చివరిలో రిటైర్‌ కానున్నారు. ఆయన పదవీకాలం పొడిగింపు...

అసెంబ్లీ ఆవరణలో ఫొటోలు, వీడియోలకు నిషేధం

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఫొటోలు, వీడియోలకు నిషేధం తెలంగాణ శాసనసభ ఆవరణలో ఫొటోలు మరియు వీడియోలు తీసేందుకు నిషేధాన్ని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో, శాసనసభ లాబీల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో...

మోహన్ బాబు ఇంటి వద్ద కొట్టుకున్న బౌన్సర్లు

మోహన్ బాబు ఇంటి వద్ద కొట్టుకున్న బౌన్సర్లు: కుటుంబ గొడవలు ముదరుతాయి హైదరాబాద్: డిసెంబర్ 10మంచు ఫ్యామిలీకి చెందిన మోహన్ బాబు కుటుంబంలో ఇంటి చుట్టూ గొడవలు మంటలు రేపుతున్నాయి. మంచు విష్ణు మరియు...

టీవీ చూస్తే జీవితం కాలం తగ్గిపోతుందని వైద్యుల హెచ్చరిక

టీవీ చూస్తే జీవితం కాలం తగ్గిపోతుందని వైద్యుల హెచ్చరిక ఒక గంటసేపు టీవీ చూడటం వలన 22 నిమిషాల జీవనకాలం తగ్గిపోతుందని అపోలో హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ హెచ్చరించారు. ఓ అధ్యయనం...

ఆంధ్రప్రదేశ్‌లో 3 వేల మంది బాలికలు అదృశ్యం..

ఆంధ్రప్రదేశ్‌లో 3 వేల మంది బాలికలు అదృశ్యం.. సీఎస్‌కు సమన్లు ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో 3 వేల మంది బాలికలు అదృశ్యమయ్యారని వచ్చిన ఫిర్యాదుపై జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC) రాష్ట్ర చీఫ్ సెక్రటరీ...

కాల్వలో కారు దూసుకెళ్లి ముగ్గురు మృతి

కోనసీమ జిల్లాలో కాల్వలో కారు దూసుకెళ్లి ముగ్గురు మృతి అమరావతి, డిసెంబర్ 10: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. పి గన్నవరం మండలం ఊడిమూడి చింతవారిపేట వద్ద, అదుపు తప్పిన...

శక్తికాంత దాస్ RBI గవర్నర్ పదవిని వీడుతున్నారు.

RBI గవర్నర్ శక్తికాంత దాస్ పదవి నుంచి వైదొస్తున్నారు శక్తికాంత దాస్ నేడు RBI గవర్నర్ పదవిని వీడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా, తనకు అవకాశమిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ మరియు ఆర్థిక మంత్రి...

రామ్‌గోపాల్‌ వర్మకు హైకోర్టులో ఊరట

రామ్‌గోపాల్‌ వర్మకు హైకోర్టులో ఊరటమూడు కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు హైకోర్టు ఊరట అందించింది. సోషల్‌ మీడియా పోస్టులతో సంబంధించి నమోదైన మూడు కేసుల్లో ఆయనకు ముందస్తు బెయిల్‌...