Breaking News

మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధపై కేసు

రేషన్ బియ్యం అక్రమ రవాణా: మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధపై కేసు ఆంధ్ర ప్రదేశ్: రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధపై కేసు...

ముత్యాలమ్మ విగ్రహం పునఃప్రతిష్టాపన

సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ విగ్రహం పునఃప్రతిష్టాపన హైదరాబాద్: డిసెంబర్ 11సికింద్రాబాద్ పరిధిలోని మోండా మార్కెట్, కుమ్మరిగూడలో ఉన్న శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని కొందరు దుండగులు అక్టోబర్ 13న రాత్రి పూర్తిగా ధ్వంసం చేశారు....

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం హైదరాబాద్:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో అరుదైన గౌరవం సాధించారు. ప్రపంచవ్యాప్తంగా 2024లో గూగుల్‌లో అత్యధికంగా శోధించిన రెండో నటుడిగా నిలిచారు. ప్రముఖ సెర్చ్ ఇంజిన్...

రూ.2.25 లక్షల గంజాయి పట్టివేత:

రూ.2.25 లక్షల గంజాయి పట్టివేత: దుండిగల్ STF టీమ్‌ భారీ ఆపరేషన్ హైదరాబాద్:రంగారెడ్డి జిల్లా దుండిగల్ ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు గంజాయి విక్రయాలు జరుగుతుండటంపై సమాచారం అందుకున్న ఎస్‌టీఎఫ్ బీ టీమ్ సీఐ...

ఏపీ ప్రభుత్వంతో గూగుల్ ఎంఓయూ

ఏపీ ప్రభుత్వంతో గూగుల్ ఎంఓయూ అమరావతి:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గూగుల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ రంగానికి మరింత దన్నుగా నిలిచే విధంగా కీలక చర్చలు జరిగాయి. ఇటీవల...

55 రోజుల్లో రూ.4,677 కోట్ల మద్యం అమ్మకాలు

ఏపీలో 55 రోజుల్లో రూ.4,677 కోట్ల మద్యం అమ్మకాలు అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్‌ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఎక్సైజ్‌ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, అక్టోబర్ 16 నుండి డిసెంబర్ 9 వరకు మొత్తం రూ.4,677...

అదే మా నాన్న చేసిన తప్పు

అదే మా నాన్న చేసిన తప్పు: మంచు విష్ణు హైదరాబాద్:మంచు మోహన్‌బాబు కుటుంబంలో నెలకొన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. నిన్న జరిగిన ఘర్షణ అనంతరం మంచు మోహన్‌బాబు ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ...

వచ్చే ఏడాది టీచర్ పోస్టుల భర్తీ

వచ్చే ఏడాది టీచర్ పోస్టుల భర్తీ: సీఎం చంద్రబాబు అమరావతి:ఆంధ్రప్రదేశ్ దేశంలో అత్యధిక పింఛన్ అందించే రాష్ట్రంగా ఉన్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 'మనం అందిస్తున్న పింఛన్‌కు ఇతర రాష్ట్రాల్లో సగం కూడా...

ఎంతకాలం ఉచిత పథకాలు? ఉపాధి కల్పించండి

ఎంతకాలం ఉచిత పథకాలు? ఉపాధి కల్పించండి: సుప్రీంకోర్టు న్యూఢిల్లీ:ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 81 కోట్ల మందికి ఉచితంగా లేదా సబ్సిడీపై రేషన్ అందజేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, "ఎంతకాలం ఉచితంగా...

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల వినూత్న నిరసన

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల వినూత్న నిరసన న్యూ ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో, ఆయనపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ...