విద్యార్థుల మేధో వికాసానికి గణిత అభ్యాసనే పునాది: విద్యాశాఖ రీజినల్ డైరెక్టర్ నాగమణి
పామర్రు, ఫిబ్రవరి 24,(నేటి తెలుగు పత్రిక ): విద్యార్థుల మేధో వికాసానికి మరియు ఉన్నత గణిత అభ్యాసానికి పునాది వంటిగా ఉండే చతుర్విధ ప్రక్రియలపై పూర్తి అవగాహన కల్పించే బాధ్యత నేటి ఉపాధ్యాయులపై ఉందని...
