Breaking News

కాజ గ్రామంలో చేతివృత్తిదారులకు వెల్డింగ్ మిషన్లు అందజేత

లోకేష్ సహకారంతో ఇద్దరికి మిషన్లు అందజేసిన నాయకులు. మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. మంగళగిరి, ఫిబ్రవరి 02, నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరి...

బిసివై మంగళగిరి నియోజకవర్గ కన్వీనర్‌గా తోట శివరామ ప్రసాద్

మంగళగిరి ఫిబ్రవరి 02, నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: భారత చైతన్య యువజన పార్టీ (బిసివై) గుంటూరు జిల్లా, మంగళగిరి నియోజకవర్గ కన్వీనర్‌గా తోట శివరామ ప్రసాద్‌ను నియమించారు. పార్టీ సిద్ధాంతాల పట్ల ఆయనకున్న...

ప్రజాస్వామ్య స్ఫూర్తికే ‘ఏకగ్రీవం’ గొడ్డలిపెట్టు

కోదాడ, ఫిబ్రవరి 3 నేటి తెలుగు పత్రిక: ఎన్నికల్లో ఏకగ్రీవం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు లాంటిదని తెలుగు రైతు సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు చెప్పారు. కోదాడ...

చేనేతకు నిధులు కరవు – కేంద్ర విధానాలపై మండిపాటు

రూ.53 లక్షల కోట్ల బడ్జెట్‌లో చేనేతకు రూ.200 కోట్లు మాత్రమే – నిర్లక్ష్యానికి పరాకాష్ఠ చేనేతను మరిచిన కేంద్రం – రూ.20 వేల కోట్ల కేటాయింపుకు ఏపీ చేనేత కార్మిక సంఘం డిమాండ్ మంగళగిరి...

మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసిన వైసీపీ నాయకులు

మంగళగిరి ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తిరుపతి లడ్డు పైఅనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై, అక్రమంగా వ్యాఖ్యలతో ఫ్లెక్సీలు కట్టిన వారిపై, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దౌర్జన్యం...

సుమారు 50 మంది నాయకులకు బిఆర్ఎస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 03 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మంగళవారం రోజు ఆలేరు మున్సిపాలిటీలోని రెడ్డిగూడెం కి చెందిన కిష్టపాటి పున్నారెడ్డి, ఎర్రం శ్రీకాంత్ రెడ్డి, కిష్టపాటి నరేందర్ రెడ్డి,...

చంద్రబాబు ఆదేశాలను పాటిస్తాం

టిడిపి అధ్యక్షుడు పల్లా సూచనల మేరకే నడుచుకుంటాం. ప్రత్యర్థులు కవ్వింపు చర్యలకు పాల్పడిన సమన్వయంతో వ్యవహరిస్తాం. సమయం సందర్భం వస్తే తగిన బుద్ధి చెబుతాంటిడిపి సీనియర్ నేత వెంకట్రామిరెడ్డి. పులివెందుల ఫిబ్రవరి 3 (నేటి...

ఆలయ నిర్మాణానికి సహకరిస్తాం: మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తుగూట్ల

పులివెందుల ఫిబ్రవరి 3 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో గల రాజారెడ్డి కాలనీలో పరిధిలో నూతన దేవాలయానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తుగుట్ల మధుసూదన్...

మొబైల్ మాయలో యువత

పులివెందుల ఫిబ్రవరి 3 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ఆధునిక ప్రపంచంలో శాస్త్రసాంకేతిక రంగాలలో అనేక విప్లవాత్మకమైన మార్పులు ఆవిష్కృతమయ్యాయి. సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తూ యువతలో అల్లకల్లోలం సృష్టిస్తున్న వాటిలో సెల్ఫోన్ ప్రథమ...

సమయాన్ని వృథా చేయకుండా చదువుపైనే దృష్టి పెట్టాలి: పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి తులసిరెడ్డి

పులివెందుల ఫిబ్రవరి 3 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా దృష్టి అంతా చదువుపైనే పెట్టి భవిష్యత్తును బంగారు బాట వేసుకోవాలని పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి తులసిరెడ్డి పేర్కొన్నారు....