Breaking News

సిద్దిపేటలో భారీ ప్రాజెక్ట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

సిద్దిపేట, మార్చి 22, నేటి తెలుగు పత్రిక: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించి రాష్ట్ర రైతులకు అంకితం చేశారు. ప్రజా ప్రభుత్వం...

తెలంగాణ పునర్నిర్మాణంలో ఆర్యవైశ్యుల కీలక పాత్ర: రేవంత్ రెడ్డి

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఆర్యవైశ్యుల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వాసవీ అమ్మవారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని...

ప్రైవేట్ మోజు వద్దు.. ప్రభుత్వ పాఠశాలలే బెస్ట్: రేవంత్ రెడ్డి

సిద్దిపేట, మార్చి 22, నేటి తెలుగు పత్రిక: ప్రైవేటు విద్యపై మోజు పడకుండా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ విద్యా...

కాంగ్రెస్‌లో కొనసాగడం కష్టం.. లేఖతో సంచలనం సృష్టించిన జీవన్‌రెడ్డి

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తన రాజీనామాపై స్పష్టత ఇచ్చారు. ఈనెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.పార్టీలో కొనసాగడానికి అనుకూల పరిస్థితులు లేవని, అవమానాలను భరిస్తూ...

రైతులు సంతోషంగా ఉంటే రాష్ట్రం బాగుంటుంది: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర అభివృద్ధికి రైతుల సంక్షేమమే కీలకమని తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. రైతులు సంతోషంగా ఉంటే రాష్ట్రం మొత్తం బాగుంటుందని ఆయన స్పష్టం చేశారు.కొంతమంది కావాలనే ఆరోపణలు,...

సైబర్ మోసాలకు చెక్.. వాట్సప్ సూపర్ ఫీచర్ టెస్టింగ్‌లో

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ WhatsApp యూజర్ల భద్రత కోసం మరో కీలక ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ కొత్త ఫీచర్‌తో మెసేజ్‌లు చదివిన తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్...

రైతు భరోసా డబ్బులు రాలేదా..? ఇలా చేస్తే వెంటనే పొందొచ్చు

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్తగా రైతు భరోసా తొలి విడత నిధులను విడుదల చేసింది. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నిధులు అందజేయగా, సోమవారం నుంచి...

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ఘన స్వాగతం

యాదగిరిగుట్ట : మార్చి 22 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి భువనగిరి జిల్లాకు విచ్చేసిన మహేష్ కుమార్ గౌడ్కు కాంగ్రెస్ శ్రేణులు...

సీఎం నుంచి పీఎం వరకు.. మోదీ 25 ఏళ్ల పాలనకు రికార్డు ముద్ర: నారా లోకేష్

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: భారతదేశ గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 8,931 రోజుల పదవీకాలాన్ని పూర్తి చేసి, దేశ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా నిలిచి సరికొత్త జాతీయ రికార్డును...

రైతు మహోత్సవానికి తరలి వెళ్లిన అధికారులు.

నడిగూడెం ,మార్చ్ 22. (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హాజరుకానున్న సిద్దిపేట జిల్లా నేర్మెట్లో జరుగు రైతు మహోత్సవానికి, ఆయిల్ ఫామ్ కంపెనీ శంకుస్థాపనకు సూర్యాపేట జిల్లా,...