Breaking News

బీజేపీ వ్యాపారుల పార్టీ.. – మంత్రి పొన్నం ప్రభాకర్

"బీజేపీ వ్యాపారుల పార్టీ.. బీసీ రిజర్వేషన్లపై అసలు హక్కు లేదని స్పష్టం!" - మంత్రి పొన్నం ప్రభాకర్ 📍 హైదరాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) వ్యాపారుల పార్టీ అంటూ...

జేఈఈ టాపర్ మనోజ్ఞను అభినందించిన మంత్రి లోకేష్

కష్టానికి ప్రత్యామ్నయం లేదు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే కష్టపడాల్సిందే జేఈఈ టాపర్ మనోజ్ఞను అభినందించిన మంత్రి లోకేష్ అమరావతి: జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి కష్టపడటం ఒక్కటే మార్గం, ఎటువంటి దగ్గర దారులు...

“చట్టం, న్యాయవ్యవస్థ అందరికీ సమానమే కదా? – వీహెచ్

"బీజేపీ ప్రభుత్వ దుర్వినియోగం.. న్యాయ వ్యవస్థ అందరికీ సమానమేనా?" - కాంగ్రెస్ నేత వీహెచ్ ప్రశ్న 📍 హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తూ, ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతూనే.. అధికార...

డిజిటల్ దశలో ముందుకు తెలుగు రాష్ట్రం – సీఎం చంద్రబాబు

"డబ్బు కాదు.. డేటా ముఖ్యం!" - సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు 📍 గుంటూరు: "మన దగ్గర ఎంత డబ్బు ఉందో కాదు.. ఎంత డేటా ఉందో అదే ముఖ్యమైనది" అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జ్?

వారం రోజుల్లో మార్పు సూచనలు! 📍 హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఉన్న దీపాదాస్ మున్షీ స్థానంలో త్వరలోనే కొత్త నాయకుడిని నియమించనున్నట్లు కాంగ్రెస్ హైకమాండ్ సంకేతాలు ఇచ్చింది. వారం రోజుల్లోనే ఈ...

పులివెందులలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు

సొంత నియోజకవర్గంలో జగన్‌కు షాక్ 📍 అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సొంత నియోజకవర్గం పులివెందులలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన...

నోటా చర్చలో కీలక పరిణామం – కాంగ్రెస్ వ్యతిరేకత

|| Key development in NOTA debate – Congress opposition || స్థానిక సంస్థల ఎన్నికలు: 📍 హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (EC) ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో...

జగన్‌కు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు – మంత్రి కొల్లు రవీంద్ర

|| People did not give opposition status to Jagan - Minister Kollu Ravindra || 📍 మంగళగిరి: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు...

మార్చి 8న ‘మహిళా శంఖారావం’కు కవిత పిలుపు

మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి 📍 హైదరాబాద్: తెలంగాణలో మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 8న, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘మహిళా శంఖారావం’ (Women’s Shankharavam)...

తెలంగాణలో బీరు ధరల పెంపు: ఏడాదికి రూ.2000 కోట్ల అదనపు ఆదాయం!

హైదరాబాద్: తెలంగాణలో బీరు ధరల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం రాబట్టే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం, కొత్త ధరలతో రాష్ట్రానికి ఏడాదికి...