Breaking News

భారతీయ జనతా పార్టీలో చేరిన బి ఆర్ ఎస్ పార్టీ బందెల విష్ణుమూర్తి

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 03 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు బిఆర్ఎస్ పార్టీ మాజీ పట్టణ కార్యదర్శి 11వ వార్డుకు చెందిన బందెల విష్ణుమూర్తి బిజెపి కాంటెస్ట్ ఎమ్మెల్యే శ్రీ...

షీ టీమ్స్, సైబర్ నేరాల పై అవగాహన

నడిగూడెం ఫిబ్రవరి 3(నేటి తెలుగు పత్రిక ): ఎస్పీ కె నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు నడిగూడెం ఎస్ ఐ అజయ్ కుమార్ మండల కేంద్రం లోని తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల మరియు...

టిపిసిసి ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్ ప్రచారం

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 03 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు నియోజకవర్గంలోని ఒకటో వార్డులో మంగళవారం రోజు న కాంగ్రెస్ పార్టీ ప్రచారం కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్...

అంతిమ యాత్ర ( శీర్షిక )

రచన : మంజుల పత్తిపాటి. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 03 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మంచితనాన్ని మంటకలిపి పైకం వెనకాల పరుగెత్తి పరుగెత్తి అలసిపోయి కట్టెల పాన్పుపై ఆదమరిచి...

బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేసిన కాంగ్రెస్ దుండగులు

పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. కోదాడ, ఫిబ్రవరి 3(నేటి తెలుగు పత్రిక): కోదాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ దుండగులు బీఆర్ఎస్ పార్టీ...

బసంతాపూరం గ్రామంలో లేగ దూడపై పులి దాడి

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 03 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం రాజాపేట మండలం బసంతాపూరం గ్రామంలో లేగ దూడపై పులి దాడి.బసంతాపూరం గ్రామానికి చెందిన...

ట్విస్ట్‌లతో టెన్షన్ పీక్స్..! ఓటీటీలో మస్ట్ వాచ్ 5 మలయాళ థ్రిల్లర్‌లు

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: 1. కిష్కింధ కాండం: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జియో సినిమాస్‌లో అందుబాటులో ఉన్న ఈ సినిమా ఓ పవర్‌ఫుల్ థ్రిల్లర్. ప్రతి సీన్‌లో సస్పెన్స్ కొనసాగుతుంది. సైకలాజికల్ టెన్షన్‌ను...

రాజమండ్రి రోడ్డు ప్రమాదం: జబర్దస్త్ నటుడు బాబీ దుర్మరణం

యువ కళాకారుడి మృతి.. సినీ వర్గాల్లో విషాదం నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రాజమండ్రిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు పొందిన యువ నటుడు లక్ష్మీ నారాయణ (28)...

దేవాలయ భూముల హద్దుల అధికారిక సర్వే చెయ్యండి: సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య

కోదాడ, ఫిబ్రవరి 02 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: శివాలయం, శ్రీ వర వర రంగనాయక స్వామివారి దేవాలయ భూముల హద్దుల అధికారిక సర్వే చెయ్యాలని గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య అన్నారు....

తెలంగాణలో భూముల ధరలు పెరుగనున్నాయి

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం భూముల ధరలను సవరించడానికి అధ్యయనం ప్రారంభించింది. భూముల విలువ పెరిగితే రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ కూడా పెరుగుతాయి.అదే సమయంలో, రాష్ట్రంలో కొత్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు...