Breaking News

టీమిండియాలో బుమ్రా ఉంటే మా జట్టు బలంగా ఉండేది.. అఫ్రిదీ షాకింగ్ కామెంట్స్

మార్చి 6(నేటి తెలుగు పత్రిక): టీ20 వరల్డ్‌కప్ 2026 సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై టీం ఇండియా అద్భుత విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు....

మున్నూరు కాపు కుటుంబ సర్వే ప్రారంభం.

మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యంలో డిజిటల్ సర్వే –సమాజ అభివృద్ధికి చారిత్రాత్మక అడుగు మార్చి 6(నేటి తెలుగు పత్రిక): మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యంలో మున్నూరు కాపు కుటుంబ సర్వే ప్రారంభం...

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు విజయవంతం చేయండి.

కోదాడ ,మార్చి 6(నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, మన 'ప్రగతి మహిళా మండలి'లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామనీ. మహిళా సభ్యులందరూ 8 మార్చి 2026 , ఉదయం 10:00 గంటలకు...

ఏపీలో కీలక నిర్ణయం.. 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం దిశగా ప్రభుత్వం

అమరావతి,Mar 06, 2026, నేటి తెలుగు పత్రిక: నేటి డిజిటల్ యుగంలో చిన్న పిల్లలు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు బానిసలవుతున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు...

‘తల్లికి వందనం’పై మంత్రి లోకేష్ క్లారిటీ.. అర్హులందరికీ సాయం అందిస్తాం

అమరావతి, Mar 06, 2026, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న తల్లికి వందనం పథకం పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి...

హైదరాబాద్‌కు మరో స్కైవాక్.. మెట్రో–రైల్వే స్టేషన్ల మధ్య సులభ ప్రయాణం

హైదరాబాద్,Mar 06, 2026, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ ప్రజలకు మరో శుభవార్త అందింది. నగరంలోని హైదరాబాద్ దక్కన్ రైల్వే స్టేషన్ (నాంపల్లి రైల్వే స్టేషన్) త్వరలో పూర్తిగా ఆధునిక రూపు దాల్చనుంది. ప్రయాణికుల...

ఏపీలో అన్న క్యాంటీన్ల విస్తరణ.. ఉగాది నుంచి గ్రామాల్లో సేవలు: మంత్రి నారాయణ

అమరావతి, Mar 06, 2026, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు మరో శుభవార్త అందించింది ప్రభుత్వం. ఇప్పటివరకు పట్టణాలు, నగరాల్లో మాత్రమే ఉన్న అన్న క్యాంటీన్లను త్వరలో గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించనుంది....

తెలంగాణకు కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా నియామకం

హైదరాబాద్,మార్చి 6, 2026,నేటి తెలుగు పత్రిక: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గవర్నర్ల నియామకాలు, బదిలీలకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా శివ ప్రతాప్...

ఇంద్రకీలాద్రికి కాంచీ పీఠాధిపతి రాక.. సాయంత్రం 6 గంటలకు దుర్గమ్మ దర్శనం

విజయవాడ, మార్చి 6, 2026, నేటి తెలుగు పత్రిక: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు కాంచీ కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారు నేడు విజయవాడకు...

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ మహాకుంభాభిషేకం ఘన ప్రారంభం

విజయవాడ, నేటి తెలుగు పత్రిక: విజయవాడలోని ఇంద్రకీలాద్రి క్షేత్రంలో శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ద్వాదశ వార్షిక మహాకుంభాభిషేక మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ పవిత్ర కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణల...