Breaking News

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం, గ్రామ అభివృద్ధి నా లక్ష్యం: సర్పంచ్ రాజేష్

నడిగూడెం, ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా ,నడిగూడెం మండలం,చెన్న కేశవపురం గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ గోసుల రాజేష్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఏఈ నడిగూడెం పర్యవేక్షణలో 10 లక్షల రూపాయలతో 8 వ...

వరంగల్ జిల్లాలో గాదె ఇన్నయ్య కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.

వరంగల్,28 ఫిబ్రవరి 2026,నేటి తెలుగు పత్రిక: గాదె ఇన్నయ్య తల్లి మరణం నుంచి కోలుకోకముందే, ఆయన తండ్రి గాదె సోలమన్ రెడ్డి ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. అనారోగ్యంతో కొంతకాలంగా మంచానికే పరిమితమైన సోలోమాన్...

విశాఖ పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 82వ రోజు ప్రజాదర్బార్

ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరణ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ విశాఖపట్నం,28 ఫిబ్రవరి 2026, నేటి తెలుగు పత్రిక: అనకాపల్లి జిల్లాలో బ్లూ జెట్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న...

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సేవలందించిన విద్యావేత్తకు నివాళులు.

28 ఫిబ్రవరి 2026, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ శివార్లలోని చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన పూజారి ప్రొఫెసర్ సి. సౌందరరాజన్ మృతి పట్ల బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు...

కరీంనగర్ సప్తగిరి కాలనీలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

నేటి తెలుగు పత్రిక: కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ పార్లమెంట్ ఇంచార్జి, కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు పాల్గొని మహారాజ్ చిత్రపటానికి...

ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలెక్టర్ చిత్ర మిశ్రా భేటీ

నేటి తెలుగు పత్రిక: పొన్నం ప్రభాకర్ ను ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పూలమొక్క అందజేశారు. జిల్లా అభివృద్ధి,...

ఎమ్మెల్యే కు డైరీ క్యాలెండర్ అందజేత.

కోదాడ, ఫిబ్రవరి 27(నేటి తెలుగు పత్రిక): తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం సూర్యాపేట జిల్లా తరపున శ్రీమతి ఎన్ ఉత్తమ్ పద్మావతి రెడ్డిని టీజీవో ప్రెసిడెంట్ ఎన్ భూపాల్ రెడ్డి అసోసిటివ్ ప్రెసిడెంట్ కె...

శాసన మండలి ప్రతిపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ త్వరగా కోలుకోవాలి.

నేటి తెలుగు పత్రిక: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతపై స్పందించారు.శ్రీ బొత్స సత్యనారాయణ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. ఆయన...

దర్జీల బతుకులలో దర్జా మాయం- నేడు టైలర్స్ డే

పులివెందుల ఫిబ్రవరి 27 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): సాధారణ వస్త్రాన్ని కత్తిరించి, కలిపి కుట్టి ఓ రూపు తెచ్చేది దర్జీలు.. ఆ దుస్తులు మనిషికి దర్జాను తీసుకువస్తాయి. ఇలా ఓ మనిషికి డ్రెస్సులతో...

పన్ను బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించండి డిపిఓ డాక్టర్ అరుణ.

గన్నవరం/కంకిపాడు,ఫిబ్రవరి 27(నేటి తెలుగు పత్రిక): గ్రామాల లో మౌలిక వసతులు కల్పనకు ప్రధాన ఆదాయ వనరులైన ఇంటి పన్ను బకాయిలను నూరు శాతం వసూళ్లపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కృష్ణాజిల్లా పంచాయతీ...