Breaking News

మాతృభాషా దినోత్సవం.

కోదాడ, ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక): విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవము వారోత్సవాల సందర్భముగా ప్రపంచ తెలుగు కవుల మహాసభలు జరుగుచున్నవి. ఈ కవి సమ్మేళనంలో కోదాడ ప్రాంతవాసి యువ కవిvవ్రాసిన...

గ్రేటర్ రాయలసీమ 12 జిల్లాలలో బలిజలకు సామాజిక న్యాయం దక్కాలంటే రాజకీయ అవకాశాలు కల్పించాల్సిందే.

🔥నంద్యాల సమావేశంలో బలిజ సంఘీయుల డిమాండ్🔥 నంద్యాల, ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ బలిజ( కాపు తెలగ ) మహాసభ ఆధ్వర్యంలో నంద్యాలలో జరిగిన సమావేశంలో గ్రేటర్ రాయలసీమ 12 జిల్లాలలో బలిజలకు...

ప్రతి పేదకూ సొంతిల్లు… 2029కి అందరికీ ఇల్లు – సీఎం చంద్రబాబు

ఈ ఏడాది చివరికి 10 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు ఇల్లు లేనివారు దరఖాస్తు చేసుకోవాలని పిలుపు గత ప్రభుత్వ హౌసింగ్ అక్రమాలపై చర్యలు అగ్రిటెక్, పంచసూత్రాలతో వ్యవసాయ బలోపేతం రాయలసీమను ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దే...

అంగన్‌వాడీ చిన్నారులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం… రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అల్పాహారం అందించనున్న ప్రభుత్వం తొలుత కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు పోషకలోప రహిత తెలంగాణ లక్ష్యంగా చర్యలు 2,199 కొత్త భవనాల మంజూరు… నిర్మాణాలు వేగవంతం...

నియోజకవర్గం కేంద్రమయిన పామర్రు పట్టణంలో టైలర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలోశని వారం టైలర్స్ డే వేడుకలు ఘనంగా జరిపారు.

పామర్రు,ఫిబ్రవరి 28( నేటి తెలుగు పత్రిక ): నియోజకవర్గం కేంద్రమయిన పామర్రు పట్టణంలో టైలర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలోశని వారం టైలర్స్ డే వేడుకలు ఘనంగా జరిపారు. మొదట కుట్టు మిషన్ సృష్టికర్త విలియమ్స్...

సర్వైకల్ క్యాన్సర్‌పై భారీ యుద్ధం… నేడు దేశవ్యాప్తంగా ఉచిత HPV టీకా ప్రారంభం

14–15 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సిన్ నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతీయ కార్యక్రమ ప్రారంభం రాజస్థాన్‌లోని అజ్మీర్ వేదికగా టీకా పంపిణీకి శ్రీకారం ఏటా కోటి పైగా బాలికలకు టీకా లక్ష్యం...

విద్యుత్ శాఖలో త్వరలో ఖాళీల భర్తీ – మండలిలో మంత్రి గొట్టిపాటి

సీఎం అనుమతితో త్వరలోనే నియామక ప్రక్రియ ప్రారంభం. రూ.8 వేల కోట్లతో ఆర్డీఎసెస్ పనులు వేగవంతం. 5,580 వార్డు ఎనర్జీ అసిస్టెంట్లకు శిక్షణ. విశాఖలో అండర్‌గ్రౌండ్ కేబులింగ్ ఏర్పాటు. అమరావతి,ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక):...

కల్తీ నెయ్యిపై చర్చకు భయమెందుకు? – మండలిలో పయ్యావుల సవాల్

కల్తీ నెయ్యి అంశంపై చర్చకు ప్రతిపక్షం ఎందుకు పారిపోతుందని ప్రశ్న. మార్చి 4న లఘు చర్చకు ప్రభుత్వం సిద్ధమని ప్రకటన. అర్ధరాత్రి వరకైనా చర్చించడానికి మాకు అభ్యంతరం లేదని స్పష్టం. వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే...

అసెంబ్లీలో సాగునీటి రంగంపై సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం

నదుల అనుసంధానంతో తెలుగు తల్లికి జలహారతి అమరావతి, ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ప్రతీ ఎకరాకు నీరు అందించడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సాగునీటి రంగంపై అసెంబ్లీలో జరిగిన...

రాయలసీమ ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై వైసీపీపై ఘాటు విమర్శలు

అప్పట్లో లిఫ్ట్ ఆపేసి.. ఇప్పుడు నాటకాలు ఎందుకు? మండలిలో మంత్రుల ప్రశ్న ఒక్క సంతకంతో 102 ప్రాజెక్టులు రద్దు చేశారంటూ వైసీపీపై విమర్శలు “ఏం చేయలేదని మీరు ఒప్పుకున్నారు” – సభలోనే ఘాటు వ్యాఖ్యలు...