భారత్ మార్కెట్ కబళించేందుకు అమెరికా కుట్రలు: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి
సూర్యాపేట: ఫిబ్రవరి 27(నేటి తెలుగు పత్రిక): అమెరికా సామ్రాజ్యవాదం భారత్ కు హాని చేస్తుందని దేశంలో మోడీ ప్రభుత్వం చేతకానితనం మూలంగానే దేశ మార్కెట్ ను కబలించేందుకు అమెరికా ప్రయత్నం చేస్తుందనిసిపిఎం రాష్ట్ర కార్యదర్శి...
