Breaking News

యువత పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

మంగళగిరి ఏప్రిల్ 08 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): యువత పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి, మరింత మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియ జౌళి...

గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధితో మాట్లాడుతున్న శ్రీవాస్ నుపూర్ (ఐ ఏ ఎస్)

వినియోగదారులకు అసౌకర్యం కలిగించద్దు వినియోగదారులకు గ్యాస్ ను ఇంటి కి డోర్ డెలివరీ చేయాలి రాష్ట్ర సివిల్ సప్లయిస్ డైరెక్టర్ శ్రీవాస్ నుపూర్ మంగళగిరి ఏప్రిల్ 08 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి):...

టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 87వ రోజు ప్రజాదర్బార్

వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి హామీ మంగళగిరి ఏప్రిల్ 08 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇస్తున్నారు....

ఆటోలకు డిజిటల్ నమోదు తప్పనిసరి

రేపటి నుంచి మంగళగిరి సర్కిల్ కార్యాలయంలో ప్రక్రియ ప్రారంభం ఆటోలకు క్యూఆర్ కోడ్ వ్యవస్థ… రేపటి నుంచి అమలు ప్రయాణికుల భద్రతకు డిజిటలైజేషన్ వైపు అడుగు మంగళగిరి రూరల్ పోలీసుల కీలక నిర్ణయం ఆటో...

వెంకయ్య చౌదరి సేవా నిరతి స్ఫూర్తిదాయకం

మంగళగిరి ఏప్రిల్ 08 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మన్నెం వారి వీధిలో బుధవారం పట్టణ విశ్వహిందూ పరిషత్ మాజీ అధ్యక్షులు స్వర్గీయ వడ్లమూడి వెంకయ్య చౌదరి ప్రధమ వర్ధంతి కార్యక్రమం జరిగింది....

అమరావతికి చట్టబద్ధత: సిపిఐ స్వాగతం

రాజధాని స్పష్టతపై సిపిఐ హర్షం చట్టబద్ధ రాజధానిగా అమరావతి… ప్రజల ఆశలకు న్యాయం మూడు రాజధానుల గందరగోళానికి ముగింపు అమరావతి ముందుకు రాజధాని పోరాటం ఫలించింది అమరావతికి అధికారిక ముద్ర అమరావతి అభివృద్ధి వేగం...

మంగళగిరి-తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో అమృత్ పథకం కింద అభివృద్ధి కి మంజూరు అయిన చెరువులపై ప్రత్యేక పరిశీలన

మంగళగిరి ఏప్రిల్ 08 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ అలీమ్ బాషా గారు పరిధిలో గల ప్రతిపాదన లో ఉన్న 7 చెరువులు (కాజా, చిన...

తెలంగాణలో రక్షణ రంగ పెట్టుబడులకు ఆసక్తి

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఎయిరోస్ట్రక్చర్స్ సంస్థ ప్రతినిధి టిమ్ రైఫిల్ హైదరాబాద్‌లో కలిశారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో జరిగిన ఈ భేటీలో రక్షణ...

బహుగ్రంధకర్త, ఉపాధ్యాయుడు మాడభూషి కృష్ణ ప్రసాద్ కన్నుమూత!

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు, రచయిత , చిరకాల మిత్రులు మాడభూషి కృష్ణ ప్రసాద్ (72) బుధవారం తెల్లవారు ఝామున కన్నుమూశారు. గత పది...

నిబంధనల విషయంలో ఎలాంటి మినహాయింపు లేదు: సుప్రీంకోర్టు

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఉండవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వెనుకబడిన వర్గానికి చెందినవారనే కారణంతో నిబంధనల్లో సడలింపులు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది.ఢిల్లీ...