Breaking News

సీఐఎస్ఎఫ్ సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

Mar 10, నేటి తెలుగు పత్రిక: దేశ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ కీలక మౌలిక సదుపాయాలను కాపాడుతున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బందికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వ్యవస్థాపక...

శ్రీ కృష్ణ దేవరాయ ఉద్యోగ జెఏసి రాయల్ వారసుడు శ్రీ జి శ్రీకాంత్ కి చిరంజీవి అభినందనలు

నేటి తెలుగు పత్రిక,Mar 10: వరల్డ్ లీడర్స్ సమ్మిట్ అవార్డు గ్రహీత, సోషల్ ఆడిట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీకాంత్ గారు సమాజంలో పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన మరియు ప్రజా భాగస్వామ్యానికి కట్టుబడి పనిచేస్తున్న...

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభల ఆహ్వాన సంఘం సమావేశాన్ని జయప్రదం చేయండి.

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య సూర్యాపేట,mar 09, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర4వ మహాసభల ఆహ్వాన సంఘం సమావేశం మార్చి 14న మహబూబ్...

నాలుగు స్తంభాల వద్ద 7 లక్షల వ్యయంతో మెట్లు,డ్రెయిన్ల నిర్మాణం

44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి. విజయవాడ, మార్చి 9, నేటి తెలుగు పత్రిక: స్థానిక 44వ డివిజన్ లోని నాలుగు స్తంభాల సెంటర్ వాణి బడ్డీ కొట్టు సందులో ఏడు లక్షల రూపాయల...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు.. భూ రికార్డుల్లో తప్పుల సవరణకు ప్రభుత్వం చర్యలు

Mar 09, నేటి తెలుగు పత్రిక: ప్రైవేట్ భూములపై అజమాయిషీని కొందరి చేతుల్లో పెట్టేలా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ప్రభుత్వం రద్దు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ చట్టం...

నంద్యాల జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు.. రైతులకు పట్టాదారు పుస్తకాల పంపిణీ

నంద్యాల,Mar 09, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు సోమవారం నంద్యాల జిల్లా లోని ధోన్ నియోజకవర్గం, కొత్తబురుజు లో పర్యటించారు.ఈ సందర్భంగా సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన వివిధ...

పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి బొల్లినేని చంద్రికకు రూ.1 లక్ష ఆర్థిక సహాయం: చైర్మన్ రవి నాయుడు గారు.

విజయవాడ. మార్చి 9 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: అనారోగ్యంతో బాధపడుతున్న అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి బొల్లినేని చంద్రికను ఈ రోజు శాప్ చైర్మన్ రవి నాయుడు హాస్పిటల్‌కి వెళ్లి చంద్రకళను...

రామగుండం NTPC సెకండ్ ఫేజ్‌పై కేంద్రం లేఖ.. విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలని విజ్ఞప్తి

Mar 09, నేటి తెలుగు పత్రిక: రామగుండంలో ఏర్పాటు చేయనున్న 2400 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి...

విశ్వవిజేతగా నిలిచిన టీమ్ ఇండియాకు అభినందనలు: గద్దె క్రాంతి కుమార్

విజయవాడ. మార్చి 9 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: టీ-20 వరల్డ్ కప్ ఫైనల్‌లో న్యూజిల్యాండ్ జట్టుపై 96 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి మూడోసా రి టీ-20 ప్రపంచకప్‌ను...

ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ.. క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి సీఎం ఆదేశాలు

మార్చి 09, ( నేటి తెలుగు పత్రిక): ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు అత్యాధునిక శిక్షణ అందించేందుకు తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ...