ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేయడంతో రాజకీయాల్లో చర్చ నెలకొంది. ఈ అంశంపై బీజేపీ నేత రాంచందర్ రావు...
ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): భగీరథ మహర్షి స్ఫూర్తితో రాష్ట్రంలో జల సంరక్షణను ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. తాడేపల్లిలో జరిగిన కార్యక్రమంలో భగీరథ...
ఖమ్మం /కొత్తగూడెం, ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక),(బ్యూరో చీప్ వైవి): తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో క్లబ్బు ఆడిటోరియంలో, పోతినేని సుదర్శన్ అధ్యక్షతన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడో...
ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్ పర్యటనలో మూడో రోజును కొనసాగిస్తూ అక్కడి ప్రముఖ పోర్టును సందర్శించింది. పోర్టు నిర్వహణలో వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక పద్ధతులను మంత్రులు ప్రత్యక్షంగా...
ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయంటూ వస్తున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల తర్వాత ఇంధన ధరలు పెరుగుతాయని ప్రచారం...
ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మరో కీలక గుర్తింపు లభించింది. తాజాగా విడుదలైన భారతదేశ అధికారిక పటంలో అమరావతి నగరాన్ని రాష్ట్ర రాజధానిగా నమోదు చేశారు. దీంతో అమరావతి...
ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): కుషాయిగూడ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరసనకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సంఘీభావం తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు...
ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక) : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మిర్జాపూర్ జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం జరిగింది. కంకర లోడుతో వేగంగా వెళ్తున్న ఒక భారీ ట్రక్కు అదుపు తప్పి ముందున్న కారును...
ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమై రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు...
ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల్లో ప్రభుత్వం పనిచేస్తుందా అనే అనుమానం కలుగుతోందని...