Breaking News

పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా: మంత్రి గొట్టిపాటి రవికుమార్ హామీ

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): తిరుపతి జిల్లా సత్యవేడు పరిధిలో పరిశ్రమలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. శ్రీసిటీ ప్రాంతంలో పరిశ్రమల ప్రతినిధులు,...

డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: నారాయణ

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): చిత్తూరు జిల్లా నగరిలో సీపీఐ నేత నారాయణ డీలిమిటేషన్ బిల్లుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని...

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతు: రాంచందర్ రావు

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి రాజకీయంగా వేడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్టీసీ...

సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు: మంత్రి సవిత

అమరావతి,ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని విడిచిపెట్టబోమని మంత్రి సవిత స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె, ఈ...

పెట్టుబడుల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఒప్పందాలు కార్యరూపం దాల్చాలని ఆదేశాలు

హైదరాబాద్, ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో పెట్టుబడుల కోసం కుదిరిన అవగాహనా ఒప్పందాలు త్వరగా అమలులోకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. పెట్టుబడులు పెట్టిన కంపెనీలు తక్షణమే తమ...

చంద్రబాబు–రేవంత్ మధ్య రహస్య ఒప్పందం ఉందని కాకాణి ఆరోపణ

అమరావతి, ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): మాజీ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి దూరదృష్టితో ప్రారంభించిన రాయలసీమ లిఫ్ట్ సేద్య ప్రాజెక్టును ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసిందని కాకాణి తీవ్రంగా విమర్శించారు.ముఖ్యమంత్రి...

అజారుద్దీన్ ఎమ్మెల్సీ అంశంపై ఉత్కంఠ.. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ ఎదురు చూపులు

హైదరాబాద్, ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఎమ్మెల్సీ నామినేషన్ అంశం చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ నిర్ణయం కోసం కాంగ్రెస్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, రాజకీయ వర్గాల్లో...

గంజాయి, డ్రగ్స్‌పై కఠిన చర్యలు.. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి: సీఎస్ సాయి ప్రసాద్

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా అణచివేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ స్పష్టం చేశారు. సచివాలయంలో నిర్వహించిన నార్కోటిక్స్ కోఆర్డినేషన్...

హజ్-2026 యాత్రకు సమగ్ర ఏర్పాట్లు.. యాత్రికులకు సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి

హైదరాబాద్, ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం హజ్-2026 యాత్రకు విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఆధ్వర్యంలో సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో యాత్ర...

ఉత్తరాంధ్రకు భారీ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్.. చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన

అనకాపల్లి, ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరొక కీలక అడుగు పడుతోంది. ప్రముఖ క్లీన్ ఎనర్జీ సంస్థ ఆధ్వర్యంలో భారీ ప్రాజెక్ట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు.అనకాపల్లి జిల్లా రాంబిల్లి...