అమరావతికి చట్టబద్ధత దిశగా అసెంబ్లీ చారిత్రాత్మక తీర్మానం
అమరావతి, మార్చి 28, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధ గుర్తింపు కల్పించే దిశగా అసెంబ్లీలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఎన్....
