విజయవాడ. మార్చి 14 పశ్చిమ నేటి తెలు గు పత్రిక ప్రతినిధి: ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వంలో ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం ను ఎమ్మెల్యే సుజనా చౌదరి సన్మానించారు. ఈ సందర్భంగా పోరంకిలో...
హైదరాబాద్, మార్చి 14(నేటి తెలుగు పత్రిక): నారా, నందమూరి కుటుంబాలు సంస్కృతి-సంప్రదాయాలను గౌరవించడంలో ముందుంటాయి. నారా లోకేష్, బ్రాహ్మణిల ముద్దుల తనయుడు దేవాన్ష్ ధోతీ వేడుకను కుటుంబం మధ్యలో సాధారణంగా, శాస్త్రీయంగా నిర్వహించారు.తాతల మురిపెం...
మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ‘అన్నదాత సుఖీభవ’ మూడో విడత నిధుల విడుదల సందర్భంగా కృష్ణా జిల్లా సూరంపల్లి లో పర్యటించారు. గన్నవరం నియోజకవర్గంలోని ఈ గ్రామంలో జరిగిన...
మార్చి 14(నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం గృహ వినియోగానికి ఎలాంటి LPG కొరత లేదని తెలిపారు....
యాదగిరిగుట్ట : మార్చి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా బిజెపి అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్ పిలుపు మేరకు శనివారం రోజు...
అమరావతి,మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షలు మార్చి 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. మొత్తం...
మార్చి 14(నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో వినియోగదారులు ప్రత్యామ్నాయ వంట పరికరాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ రిటైల్ సంస్థ DMart...
కోదాడ, మార్చ్ 14. (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట, ఆదిలాబాద్, కరీంనగర్ మరియు హన్మకొండ నందు నాల్గోవ తరగతిలో ప్రవేశాలకు మండల స్థాయి ఎంపిక పరీక్షలు ఈనెల 17న...
యాదగిరిగుట్ట : మార్చి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): జిల్లాలో గృహ అవసరాలకు ఎల్పిజి గ్యాస్ కొరత లేదని ఎటువంటి వినియోగదారులు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని జిల్లా...
మార్చి 14(నేటి తెలుగు పత్రిక): పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ కొరతపై వస్తున్న వార్తలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ...