చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రైతులకు రూ.2,670 కోట్లు.. ‘పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ’ మూడో విడత విడుదల
మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం మరోసారి ఆర్థిక అండగా నిలిచింది. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో జరిగిన కార్యక్రమంలో ‘పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ’ పథకం మూడో విడత...
