Breaking News

అమరావతి పేరుపై ప్రభుత్వం స్పష్టత.. ఇక నుంచి ‘Amaravati’నే వాడాలి

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి పేరుపై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అధికారిక పత్రాలు, నోట్‌లు, లేఖాచారాల్లో ‘అమరావతి’ అనే పేరునే...

రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించిన కృష్ణా నగర్ విద్యార్థి!

కోదాడ ,ఏప్రిల్ 15(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా ,మునగాల మండలం కృష్ణానగర్ కు చెందిన జూకంటి వెంకయ్య పుష్పమ్మ ల,మనవడు జూకంటి సంపత్ కుమార్ కు ఇంటర్ మొదటి సంవత్సరంలో 470 మార్కులకు...

చంద్రబాబుకు జగన్ హెచ్చరిక.. జువ్వలదిన్నె అంశంపై ఘాటు వ్యాఖ్యలు

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: జువ్వలదిన్నె ప్రాజెక్టు వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులో ప్రైవేట్ కంపెనీకి భూములు కేటాయిస్తూ మత్స్యకారులను అక్కడి నుంచి తొలగించే...

ఇంటర్ ఫలితాల్లో రికార్డు ఉత్తీర్ణత.. విద్యార్థుల సత్తా చాటింపు

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల కాగా, ఈసారి విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు.ఈ...

పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై జగన్ వ్యాఖ్యలు

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఒక ఉదాహరణగా నిలుస్తుందని మాజీ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమం, వారి జీవన ప్రమాణాల మెరుగుదల కోసం...

డీలిమిటేషన్‌పై కేంద్రానికి రేవంత్ లేఖ.. దక్షిణాది హక్కులపై గట్టిగా వినిపించిన స్వరం

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకు కీలక లేఖ రాశారు. ఈ లేఖ దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.ఈ లేఖలో...

జనగణన–2027కు కేంద్రం సన్నాహాలు.. తప్పుడు ప్రచారాలపై కఠిన చర్యలు

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన–2027 ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. హౌస్ లిస్టింగ్ కార్యక్రమం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ ఎలాంటి అంతరాయం లేకుండా...

డీలిమిటేషన్ బిల్లుపై కేసీఆర్ స్పందన.. దక్షిణాదికి అన్యాయం అంగీకరించమన్న స్పష్టం

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: డీలిమిటేషన్ బిల్లుపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే ఎలాంటి నిర్ణయాన్ని తమ పార్టీ అంగీకరించదని స్పష్టం చేశారు.ఈ అంశంపై ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో...

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ నియామకం.. పార్టీకి కొత్త దిశ

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ ను నియమిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పార్టీ భవిష్యత్ రాజకీయ...

చేవెళ్లలో దారుణం.. భార్య, కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ సమీపంలోని చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని నారాయణదాస్‌గూడలో జరిగిన తల్లి–కూతురు మృతి కేసులో అసలు నిజాలు బయటపడ్డాయి. ఈ ఘటనను పోలీసులు విచారించగా ఇది ప్రమాదం కాదని,...