అంతర్వేది అభివృద్ధికి ఊతం.. తాగునీటి పథకం ప్రారంభం
ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: పవిత్ర క్షేత్రాల్లో మౌలిక వసతులు మెరుగుపడాలని, ముఖ్యంగా తాగునీటి సమస్య ఎప్పటికీ లేకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాజోలు నియోజకవర్గ పరిధిలో...
