Breaking News

సినిమాలో చేసినట్లుగా సర్కార్‌ను కుప్ప కూల్చాలని చేస్తున్నారు.

అల్లు అర్జున్ కేసు వెనుక మహా శక్తి ఉందంటూ సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్, డిసెంబర్ 24:అల్లు అర్జున్ కేసు విషయంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది పాదూరి శ్రీనివాస్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ప్రెస్...

అల్లు అర్జున్‌కు విన్నపం : ఈటల రాజేందర్

కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించిన ఈటల రాజేందర్ ఈ నెల 4వ తేదీన పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడ్డ 9 ఏళ్ల...

కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేసిన హరీష్ రావు

అల్లు అర్జున్‌పై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టు ఆరోపణలు: హరీశ్ రావు బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే టి. హరీశ్ రావు, అల్లు అర్జున్‌పై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు....

ఇస్రో స్పేడెక్స్ మిషన్‌కు శ్రీకారం

డిసెంబర్ 30న ఇస్రో స్పేడెక్స్ మిషన్‌కు శ్రీకారం ఈ ఏడాదిలో చివరి అంతరిక్ష ప్రయోగంగా, ఇస్రో డిసెంబర్ 30న స్పేడెక్స్ మిషన్‌ను చేపట్టనుంది. ఈ ప్రయోగంలో 220 కేజీల బరువున్న రెండు ఉపగ్రహాలను భూ...

జనవరి 8న జమిలి ఎన్నికల బిల్లు జేఏసీమీటింగ్

జనవరి 8న ‘జమిలి ఎన్నికల బిల్లు’పై జేఏసీ మీటింగ్ 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేఏసీ) జనవరి 8న తొలిసారి సమావేశం కానుంది. కమిటీ ఛైర్పర్సన్‌తో పాటు...

డాక్టర్ అంబేడ్కర్‌ను అవమానించింది కాంగ్రెస్సే

డాక్టర్ అంబేడ్కర్‌ను అవమానించింది కాంగ్రెస్: పురందేశ్వరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ డాగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన ఆమె,...

టెలికాం టారిఫ్‌ వోచర్లపై ట్రాయ్‌ కీలక మార్పులు

టెలికాం టారిఫ్‌ వోచర్లపై ట్రాయ్‌ కీలక మార్పులు టెలికాం ఆపరేటర్ల టారిఫ్‌ వోచర్ల నిబంధనల్లో ట్రాయ్‌ (టెలికాం నియంత్రణ మండలి) కీలక మార్పులు చేసింది. డేటా అవసరం లేని వినియోగదారులకు ప్రత్యేక వాయిస్‌ మరియు...

పుష్ప 2 విషాదం ప్రధాన నిందితుడి అరెస్టు

పుష్ప 2 విషాదం: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు హైదరాబాద్‌లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో...

వ్యక్తి పై నుంచి వెళ్లిన రైలు…

రైలు పట్టాలపై వ్యక్తి.. రైలు పై నుంచి వెళ్లిన ఘటన కలకలం కేరళలోని కన్నూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రైలు పట్టాలపై పడుకున్న ఒక వ్యక్తి పై నుంచి రైలు వెళ్లిన సంఘటన సంభవించింది....

అసదుద్దీన్ ఒవైసీకి కోర్టు నోటీసులు

అసదుద్దీన్ ఒవైసీకి బరేలీ కోర్టు నోటీసులు బరేలీ (ఉత్తర్ ప్రదేశ్): ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు మరియు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి బరేలీ కోర్టు నోటీసులు జారీ చేసింది. లోక్‌సభలో ప్రమాణస్వీకారం సందర్భంగా "జై పాలస్తీనా"...