Breaking News

వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు కోర్టు మెట్లెక్కిన అల్లు అర్జున్

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పర్సనాలిటీ రైట్స్‌ను కాపాడుకోవడానికి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా పేరు, ఫొటోలు, వీడియోలను వాణిజ్య ప్రకటనల్లో వినియోగించకుండా...

మల్లారెడ్డి–మోదీ భేటీపై ఊహాగానాలు

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తన కోడలు ప్రీతిరెడ్డితో కలిసి ప్రధాని మోదీని కలవడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ప్రీతిరెడ్డికి ఎంపీ టికెట్ సాధన...

అంబటి అనుదీప్ హత్యపై ప్రత్యేక విచారణ కోరిన రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: చాట్రాయిలో ఇటీవల హత్యకు గురైన దివంగత అంబటి అనుదీప్ కుటుంబ సభ్యులను రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్, జనసేన నాయకులు తుమ్మల జగన్, ముప్పిరిశెట్టి...

తేజస్వి సూర్య వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఆగ్రహం.. కాంగ్రెస్ ఎంపీల ఆందోళన

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ఉద్యమాన్ని అవమానించే...

మెగా ఫ్యామిలీపై వ్యాఖ్యలు.. కమెడియన్‌పై ఫిర్యాదు, విచారణకు పోలీసుల ఆదేశం

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: స్టాండప్ కామెడీ పేరుతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నటుడు రామ్ చరణ్, నిహారిక వ్యక్తిగత జీవితాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కమెడియన్ అనుదీప్...

సేవాగ్రామ్ ఆశ్రమంలో రాష్ట్రపతి ముర్ము పర్యటన

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: మహారాష్ట్రలోని సేవాగ్రామ్ ఆశ్రమాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. స్వాతంత్ర్య సమరానికి చారిత్రక కేంద్రమైన ఈ ఆశ్రమంలో మహాత్మా గాంధీ నివసించిన నేపథ్యంలో ఈ పర్యటనకు...

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్ బాధ్యతలు స్వాగతం: మంత్రి గొట్టిపాటి

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టడం స్వాగతార్హమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కష్టకాలంలో పార్టీని నిలబెట్టిన నాయకుడిగా లోకేశ్ తన...

తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై దాసోజు శ్రవణ్ ఆగ్రహం.. సస్పెన్షన్‌కు డిమాండ్

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు...

ప్రపంచ ఉద్రిక్తతలపై మోదీ స్పష్టం.. శాంతి మార్గమే శాశ్వత పరిష్కారం

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: ప్రపంచవ్యాప్తంగా నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక సందేశం ఇచ్చారు. యుద్ధాలు సమస్యలను పరిష్కరించలేవని, శాంతి చర్చల ద్వారానే దీర్ఘకాలిక పరిష్కారాలు సాధ్యమని...

తేజస్వి సూర్య వ్యాఖ్యలపై పొన్నం ఫైర్.. రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడం పూర్తిగా అవివేకమని,...