Breaking News

క్షేత్రస్థాయి పరిశీలనలో జనగణన ఎన్యుమరేటర్లు

పామర్రు ఏప్రిల్ 11(నేటి తెలుగు పత్రిక ): నియోజకవర్గ కేంద్రమైన పామర్రు పట్టణంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో జనగణన శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు, సిబ్బందికి జనగణన విధానం, డేటా సేకరణ పద్ధతులు, గృహాల నమోదు...

విద్యార్థుల ఇంటికే రేషన్.. ఏపీ ప్రభుత్వ కొత్త పథకం ప్రారంభం

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: వేసవి సెలవుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు మధ్యాహ్న భోజనం అందుబాటులో లేకపోవడంతో, ‘డ్రై రేషన్’...

పదో తరగతి ఫలితాలపై అప్డేట్.. మే మొదటి వారంలో విడుదల అవకాశం

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు కీలక సమాచారం. పరీక్షలు పూర్తైన 20 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేయాలని విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ...

ఓటీటీలోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో మంచి స్పందన పొందిన ఈ చిత్రం ఇప్పుడు...

జీవన్ రెడ్డి రాజీనామాపై మల్లు రవి విమర్శలు

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంపై ఎంపీ మల్లు రవి స్పందించారు. రాజ్యసభ అవకాశం దక్కకపోవడంతోనే ఆయన పార్టీని వీడారని వ్యాఖ్యానించారు.దశాబ్దాలుగా కాంగ్రెస్‌తో...

జ్యోతిరావ్ ఫులే జయంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పించిన పోలీస్ కమీషనర్….!

విజయవాడ. ఏప్రిల్ 11 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ నేడు అనగా 11.04.2026వ తేదీన మహాత్మా జ్యోతిరావ్ ఫులే జయంతి సందర్భం గా విజయవాడ నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర...

గ్రామీణ మహిళలకు ఉపాధి బలోపేతం.. ఇటుక యూనిట్లకు ప్రోత్సాహం

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు...

గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవల విస్తరణపై ప్రభుత్వం దృష్టి

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. నాగర్‌కర్నూల్‌లో అత్యాధునిక సదుపాయాలతో...

జ్యోతిరావు పూలేకు సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా...

అమీన్‌పూర్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కఠిన చర్యలు

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో హైడ్రా అధికారులు భారీ కూల్చివేతలు చేపట్టారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన అనధికార భవనాలను లక్ష్యంగా చేసుకుని ఈ...